హనుమకొండ : హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని
‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదు.. ప్రత్యామ్నా య ఎజెండాలు. అందుకోసం యావత్దేశం ఎదు రు చూస్తున్నది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. స�
రెండు దఫాలుగా విచారించిన అధికారులు నేడు మళ్లీ విచారణకు హాజరుకావాలని సూచన కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రదర్శనలు న్యూఢిల్లీ, జూన్ 13: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస�
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం విచారణకు హాజరైన క్రమంలో ఆ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ ప్రదర్శన చేపట్టాయి.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశమంతా కరెంట్ కటకట ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూప�
కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నేత సునీల్ జాఖడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన నేపధ్యంలో మరో ఐదుగురు ప్రముఖ నేతలు కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు.
కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. హస్తం పార్టీలో ఎవరో ఒకరు తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉంటారు. మొన్నటికి మొన్న జనగామ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల్ల
సంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ�
నందికొండ, మే 6: కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకొని తెలంగాణ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. ఎనిమిదేండ్ల బీజేప�
ధారూరు, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరి పాలనలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డా. ఆనంద్ అన్న�
కీసర, మార్చి 30 : టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి జిల్లాలో ఏ పార్టీకి లేదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధి రాంపల్లిదాయరకు చెందిన కాంగ్రెస్ పార
సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుండగాని అనిల్ �