అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్కు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
MLA Kranthi Kiran | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మునిపల్లి, రేగోడ్ మండలాలకు చెందిన కాంగ�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మండలం సోమవారపు కుంట తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు �
ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని, ఇందిరమ్మ ఇండ్లలో బరాబర్ ఓట్లడుగుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే క్య
BRS | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్చార్జి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జాటోత్ ఇందిర, పాలకుర్తి తెలుగు యువత నేత ఎడవెల్లి సన్నీ, ఆకుల శ్రీనివాస్, గుగులోతు నరేశ్, కుర్వ శివ, ఎడవ�
వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమ�
అసెంబ్లీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల సమయమున్నా ముందుగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది. సిట్టింగ్లకే టికెట్ల కేటాయింపుతో కార్యకర్తలు సంబుర�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్- బీజేపీల నుంచి పెద్దఎతున్న బీఆర్ఎస్లో చేరుతున్నారని అం�
మహిళలు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీ ఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్�
Minister Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగపురం ప్రభాకర్, ఈర్ల రవి, గాదరి వేణు, గొల్ల పరుశరామ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెలో చాలా రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు గురువారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అందరూ చూ స్తుండగా.. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఒకరికొకరు కాలర్లు పట్టుకొ
వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సాగునీటి రా కతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పెద్దమంద
Minister Niranjan Reddy | వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సాగునీటి రాకతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో