బోనకల్లుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శుక్రవారం కలిసి తమపై కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై పెడుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు �
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బీఆర్ఎస్ హయాంలో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫంక్షన్హాల్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫంక్షన్హాల్ను ప్రారంభిస్తే బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని కాం�
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులపై బె�
నియోజకవర్గంలో ఇసుక, మట్టి, సింగరేణి, భవంతుల అనుమతులు, గంజాయి వసూళ్ల వంటి అన్ని రకాల మాఫియాను ప్రోత్సహించేది కాంగ్రెస్ నాయకులేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా విమర్శించారు. కల్లూరులో సోమవా�
Haldi Vagu | హల్దీవాగులో దొంగలు పడ్డారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అడ్డూ అదుపు లేకుండా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. నడివాగులో ఏకంగా ప్రైవేట్ రోడ్డు వేసి అక్రమార్కులు తమ దందా కానిచ్చేస్తున్నారు.
చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. డివిజన్లో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిపోతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
‘దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను చిల్లరగాళ్లు అంటావా? పార్టీలు మారిన నిన్ను ఆ చిల్లరగాళ్లే కష్టపడి గెలిపించారని మర్చిపోవద్దు’ అని �
స్థానిక సంస్థల ఎన్నికల(Panchayath elections) నేపథ్యంలో కాంగ్రెస్(Congress) నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారుల సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మా
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఓ మారుమూలన ఉన్న చిన్నతండాలో అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు చెలరేగిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు.
ములుగుజిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ హవా నడిచిందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై గెలిచిన పెద్దపల్లి జిల్లా అంతర్గ�
Congress Leaders Warn | ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ చందనాల రవి కుమార్ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.