జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం శేరుపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని శనివారం ఉదయం 8:30 గంటలకు సర్పంచ్ అశ్వినితో కలిసి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేప
ఏర్గట్ల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నేతలు సున్నపు అంజయ్య, జిట్టవోయినా రాజు, నాయు డు ప
BRS | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంపై అధికార కాంగ్రెస్ నేతల రాజకీయం దుమారం లేపింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రజల సహకారంతో వేంకటేశ్వర ఆలయ
ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలు మండలాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వడ్లు పోసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20
ఖమ్మం కాంగ్రెస్లో నామినేట్ పదవుల రగడ తారస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్లో మొదటి నుంచీ ఉంటూ కష్టకాలంలో జెండా మోసిన తమకు మొండిచేయి చూపారంటూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవకాశాలు ఇవ్వకుండా విస్మరించారంటూ జ
దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ రైతు పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. అన్నదాత మేలు కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ ప్రశ్నలకు �
కాంగ్రెస్ నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతూ పేదలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో గురువారం ఆమె ఇందిరమ్మ ఇండ్ల �
కోస్గి కాంగ్రెస్లో నాయకుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఏడాదిన్నరకాలంగా నాయకుల మధ్య చెలరేగిన గ్రూప్ రాజకీయాలకు అధికారులు, వ్యవస్థలు బలవుతున్నాయన్న వాదన మండలమంతా విస్తరించింది. బడా నాయకులు ఒక వర్గాన్న
మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్�
వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
బషీరాబాద్ మండలంలోని నీళపల్లితండాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. కట్టెలు, రాళ్లు, ఇతర మారణాయు ధాల తో దాడి చేశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పను లు, ఇతర స
ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మందికి పైగా రాజీనామాలకు సిద్ధమైనట్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ హెచ్చరించా�
కాంగ్రెస్ 28 నెలల పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి 28 స్కామ్లకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.
అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా కేవలం కాంగ్రె స్ పార్టీ నాయకుల కోసమే పని చేస్తున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. ప్రజా పాలన-ప్రగతి నివేదిక 99 ప్రణాళికలో భాగంగా శనివార�