పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
అడ్డదారులు, అధికార దుర్వినియోగంతో సంగారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్ పదవులు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కుటిల ప్రయత్నం చేస్తున్నది. దీనికోసం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. బరిలో
తెలంగాణ సాగునీటి పారుదలశాఖలో పైరవీలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తమ అనుయాయులను, కాంగ్రెస్ కార్యకర్తలను లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఇంజిన
మెజార్టీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ డబ్బులు ఎరవేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామంలో రూ.కోటి వర కు ఖర్చు చేసేందుకు అధికార పా�
ప్రజా ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రభుత్వ ఆస్తులను, రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 40మంది మాజీ మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్య�
వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను తెగనమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
తమకు అ నుకూలంగా సెటిల్మెంట్ చేయలేదన్న నెపం తో ఓ కాంగ్రెస్ నేత తన అనుచరులతో కలసి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రచ్చ రచ్చ చేయడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్పై బూత్ పురాణం మొదలుపెట్టి.. అడ్డొచ్
పంచాయతీ ఎన్నికల వేళ కాం గ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరైన సైదాపురంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది దళిత సీ�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలానికి చెందిన అనంతరెడ్డి, ఎన్కెపల్లికి చెందిన మధుసూదన్రెడ్డి తమ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గ
కాంగ్రెస్ నాయకుల వేధింపులు, పోలీసుల అక్రమ కేసులకు భయపడేది లేదని, పార్టీ కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. తిరుమలాయపాలెంలో గుర