కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో గురువారం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ వివాదానికి దారి తీసింది. ముఖ్య అథితిగా హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రేషన్ కార్డులు ప
కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డికి మధ్య జర�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్�
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’లో జనాలను ఎవ్వరినీ ఆమె దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మూడో రోజు పాదయాత్ర పోలీసుల నిర్బ
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని.. ఆ విషయంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్�
పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకుల అంటూ అయిలాపూర్ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చి�
కాంగ్రెస్ నాయకుడు తన భూమిని ఆక్రమిస్తున్నాడంటూ మరో బాధితురాలు శనివారం జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగింది. సెక్యూరిటీ సిబ్బంది మందు డబ్బా లాక్క�
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లతో ఒకసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెకింది. యూరియా పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లతో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెకింది. యూరియా పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్
పాలన చేతగాక కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం పరిగిలోని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొప్పుల మహే�
కోరుట్ల నియోజకవర్గం పోరాటల పురిటి గడ్డ అని, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని తాజా మాజీ సర్పంచ్లు కోరెపు రవి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం అన్
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.
పేద రైతు గూడుపై పెద్దలు ప్రతాపం చూపారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా కూల్చివేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్లో ఒక పేద రైతు తన పట్టా భూమిలో ఏర్పాటు చేసుకున్న పశువుల పాక కూల్చ�
జిల్లా కలెక్టర్ ప్రజల కోసం పనిచేసే మనిషి.. కానీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు సంక్షేమ పథకాలు, జిల్లా ప్రజలకు 100% అందాయని కలెక్టర్ అనడం సరైన పద్ధతి కాదన్నారు బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్