వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను తెగనమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
తమకు అ నుకూలంగా సెటిల్మెంట్ చేయలేదన్న నెపం తో ఓ కాంగ్రెస్ నేత తన అనుచరులతో కలసి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రచ్చ రచ్చ చేయడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్పై బూత్ పురాణం మొదలుపెట్టి.. అడ్డొచ్
పంచాయతీ ఎన్నికల వేళ కాం గ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరైన సైదాపురంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది దళిత సీ�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలానికి చెందిన అనంతరెడ్డి, ఎన్కెపల్లికి చెందిన మధుసూదన్రెడ్డి తమ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గ
కాంగ్రెస్ నాయకుల వేధింపులు, పోలీసుల అక్రమ కేసులకు భయపడేది లేదని, పార్టీ కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. తిరుమలాయపాలెంలో గుర
Bihar Congress | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఏడుగురు సీనియర్
‘ఎవరి సంతోషం కోసం వనపర్తికి వచ్చి దుర్భాషలాడుతున్నావు.. డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలకు వంత పాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు.. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా.. అవేవి మీ కళ్లకు
మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డ
రాష్ట్రంలో కమీషన్ల దందా వేళ్లూనుకుపోయింది..కేవలం ‘ముఖ్య’నేత వర్సెస్ మంత్రులే కాదు! చివరకు షాడోలు వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య కూడా ఈ వాటాల దందా చిచ్చు రేపుతున్నది. నిన్నటికి నిన్న ‘ముఖ్య’నేతపై ఓ మంత్�
తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువా రం ఆంద�