MLA Sanjay Kalvakuntla | గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లుగా పాలన పడకేసిందని, పచ్చదనం, పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లకు డీజిల్ పోసేందుకు కూడా నిధులు ఇవ్వని దీనస్థితికి చేరుకున్నాయన్నారు కోరుట్ల ఎమ్�
Congress Leaders | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నానా హంగామా చేస్తుండడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MLA Sunitha Lakshma Reddy | రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రవీందర్ గౌడ్, నగేశగౌడ్, రాజుగౌడ్, దుర్గేందర్, మంగళి శ్రీను, సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, మహేశ్ గౌడ్, నవీన్, ఆంజనేయులు, భూమయ్య
తెలంగాణ రైజింగ్ పేరుతో కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వ అధికారులే హడావుడి చేశారు. ప్రభుత్వ ఆదేశాలో లేక సొంత నిర్ణయమో తెలియదు కానీ.. సూటు, బూట్లలో ప్రభుత్వాధికారులు సమ్మిట్ �
మద్యం దుకాణాలను సిండికేట్గా మారి లక్షలు.. లక్షలు పోసి దక్కించుకున్న వారిపై బెదిరింపులు మొదలయ్యాయి. పాలమూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు కాంగ్రెస్ నేతలు వైన్ షాపులో యజమానులను బ్లాక్�
ప్రత్యక్ష ఎన్నికలంటే కాంగ్రెస్ నేతలు జంకుతున్నారు. తమ పార్టీ బలపర్చిన నేతలు గెలిచే పరిస్థితి లేదని గుర్తించి, బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఏకగ్రీవానికి అవకాశం కల్పిస్తున్న�
‘పల్లె పోరు’ ప్రచారంలో కాం గ్రెస్ నేతలకు అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ‘రెండేండ్ల కాంగ్రెస్ వై
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడి�
Harish rao | ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమాన
BRS | జిల్లాలోని తెల్కపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అభ్యర్థి చీర్ల సుధాకర్ తిరుపతమ్మ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సానుభూతిపరురాలు శశ
పదేండ్ల అభివృద్ధి కా వాలా..? రెండేళ్ల విధ్వంసం కావాలా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన నిర్�
కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి