కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగొయ్లపై రూ.500 కోట్లకు సోమవారం పరువు నష్టం దావా వేసినట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన కుటుంబం భూ కబ్జాకు పాల�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోయారని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి మోసపోవద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైన వేళ.. కొల్లాపూర్లో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. కొల్లాపూర్ సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దపల్లి మున్సిపల్ �
మాజీ మంత్రి మల్లారెడ్డి, హరీశ్రావుపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడి ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శనివా రం ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎ�
మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి బలవంతంగా పార్టీ మార్పించిన ఘటన మరువకముందే మరో బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ గూండాలు వార్నింగ్ ఇవ్వడం సం�
మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను వారి దొంగ హామీలపై నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తొర్రూరులోని 16 వార్డుల్లోని బీఆర్ఎస్ అభ�
తెలంగాణలో కాంగ్రెస్ పెద్దలకు మున్సిపోల్స్ ఫలితాలపై ముందే బెంగ పట్టుకున్నదా? పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మరింత దిగజారుతామనే ఫోబియా వెంటాడుతున్నదా? ప్రతిపక్ష బీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందన
బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో నిర్మాణాలు చేపడితే, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎన్నో విధ�
నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. మండలంలోని కేశాపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమం సాదాసీదాగా కొనసాగింది. ముందే నిర్ణయించిన షెడ్�