Congress Leaders | యూరియా కొరతలపై తెలంగాణ రైతాంగం నిజానిజాలను, వాస్తవాలను గమనిస్తోందని కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్నారు. రాష్ట్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయలేని కేంద్ర ప్రభుత్వం
Urea Problems | 260 రూపాయలకు ఇవ్వాల్సిన యూరియా బస్తాను కొరత పేరుతో ఎక్కువ డబ్బులకు విక్రయించడంపై రైతన్నలు మండిపడుతున్నారు.
యూరియా సంచితోపాటు అవసరం లేని మందు డబ్బాలు అంటగడుతూ ఫెర్టిలైజర్ నిర్వాహకులు రైతుల వద్ద డబ�
మహబూబ్నగర్లో శనివారం ఎరువుల కోసం వచ్చి.. ఫిట్స్ వచ్చి పడిపోయిన ఆంజనేయులు అసలు రైతే కాదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని బీఆర్ఎస్ నాయకులు పాలమూరు మున్సిపల్ మాజీ వైస్ చైర�
పరిపాలన చేతకాకపోతే వెంటనే పదవుల నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక�
మహబూబ్నగర్ లో శనివారం ఎరువుల కోసం వచ్చి.. ఫిట్స్తో పడిపోయిన ఆంజనేయులు రైతే కాదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని బీఆర్ఎస్ నాయకులు, పాలమూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, సీనియర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలే మోకాలడ్డుతున్నారు..ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని కేబీఆర్ పార్కు ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ సర్కారు ఒం�
కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ మంగళవారం పర్యటించనున్నారు. కాగా తెలంగాణ చౌక్ లో వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను సోమవారం దగ్ధం �
బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్కు పెద్ద షాక్ తగలనున్నది. కాంగ్రెస్లోని పలువురు సీనియర్లు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లోని త�
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట సర్జఖాన్పేట్-తోగాపూర్ మధ్య రోడ్డు పనుల కోసమని రైతుల భూమి కబ్జా చెయ్యగా అది కోర్టు ఆదేశాలతో ఆగిపోగా, పది హేను రోజుల కిందట నా
స్టేషన్ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. పదవుల కోసం పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తమకు అన్యాయం చేస్తున్నారని �
ఇనాం భూముల్లో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏడాదిగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా గడ్డపోతారం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అండదండలతోనే అనుమతులు ల�
రాష్ట్ర ప్రభుత్వం యూరి యా విషయంలో కృత్రిమ కొరతను ప్రోత్సహించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
Dasoju Sravan | రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో యూరియా కష్టాల్లేవని, బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు వ్య