ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా చంచల్గూడ జైలు కూడలి నుంచి సంతోష్నగర్ వరకు రూ.620 కోట్ల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధ్దమైంది. ఐతే ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జికి సం
మధిర పట్టణంలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర విధ్వంసానికి, అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘తన పట్టా భూమిలో రోడ్డు వేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండతో మండలంలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. స్థానిక నాయకుల వేధింపులు ఇక తట్టుకోలేను. నాకు ఆత్మహత్యే శ�
‘నా పట్టా భూమిలో రోడ్డు వేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండతో మండలంలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. స్థానిక నాయకుల వేధింపులు ఇక తట్టుకోలేను. నాకు ఆత్మహత్యే శ�
‘రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దూపద్దూ ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగాల్సిందే’ అని బీఆర్ఎస్ఎల్పీ
వరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులు, 30వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు క బ్జాకు యత్నించగా, అడ్డుకున్న కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. దాడి విషయాన్ని ఎమ్మ
మంచిర్యాల జిల్లా అధికార పార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ‘హస్తం’ పార్టీ ఎమ్మెల్యేను ‘బైపాస్' చేసిన ఓ నేత మంత్రి పంచన చేరారని, అనంతరం మంత్రి, ఎంపీ కోసం ఆయన పని చేస్తున్నారని.. త్వరలో పూర్తి �
కాంగ్రెస్ నేతల సిఫారసుతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికి కూకట్పల్లి కైత్లాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే స్థానిక నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బు�
Congress Leaders | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వర్గం ఫైర్ అవుతోంది. పార్టీ కోసం పనిచే�
బీఆర్ఎస్ హయాంలోనే వరద కాలువ జీవనదిలా మారిందని, ఆ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కొనియాడారు. ఆయన హయాంలో వరదకాలువలో నీళ్లు లేకుండా ఒక్�