సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కలగానే మా రింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తూ జీవో జారీ అయ్యిం ది. సంగారెడ్డి జిల్లాలో ర
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన జంగి
తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృ�
బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటిమి.. బీసీలను హామీలిస్తిమి.. కోర్టుల్లో నిలువని జీవో ఇచ్చి బోల్తాపడ్తిమి.. ఈ దశలో బీసీలకు ఏం సమాధానం చెప్దాం. ముఖమెట్ల చూపుదాం’ అని కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎ�
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. భూదాన్పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో వా
కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, అరెస్ట్లు చేసినా భయపడమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రా�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను కొంద రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పైసల వ్యవహారంగా మార్చుతున్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా ఎలాగైనా ఆయా స్థానాలను గెలిచేందు�
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ప్రజానిరసన ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అనే ఆందోళన క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకూ ప్రజలకు.. ఆ పార్టీ నాయకులకు నమ్మకం సన్నగిల్లుతున్నది. సోమవారం కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి చె�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి న ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని.. ఎన్నికల ముందు రజినీ.. ఎన్నికల తర్వాత గజినీలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయ