వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఓ మారుమూలన ఉన్న చిన్నతండాలో అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు చెలరేగిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు.
ములుగుజిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ హవా నడిచిందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై గెలిచిన పెద్దపల్లి జిల్లా అంతర్గ�
Congress Leaders Warn | ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ చందనాల రవి కుమార్ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పంచాయతీ ఎన్నికల వేళ హస్తం పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మొన్న టి వరకు వెనుకుండి రాజకీయం చేసిన నాయకులు లోకల్ ఫైట్లో నేరుగా తమ ప్రత్
ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ ధీమా వ్యక్తం చేశారు. మద్రాస్తండా పంచాయతీ పరిధి కొండంగలబోడులో కా�
ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల ను అవమానించినోళ్లు.. పక్షపాతంతో వ్యవహరించే వ్యక్తులు ఎప్పటికీ ప్రజా నాయకులు కాలేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సోమవారం మూ�
గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తెల్లవారేసరికి చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం (Khammam) జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు (Congress Leaders) ఓటమిని తట్టుకోలేక తమ అక్కసును ఓటర్లపై చూపుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు మోస పోయి, మరోసారి గోస పడవద్దని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు.
రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలో వేరు కుంపటి రాజకీయం జోరందుకున్నది. మంత్రి అనుంగ అనుచరుడు నల్గొండ రమేశ్ ఇంట్లో శుక్రవారం నిర్వహించిన బ్రేక్ ఫ�
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించి వారికి క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని హ�
పల్లె పోరులో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం ఆయన ఐనవోలు మండలం రాంనగర్ తాజా మాజీ సర్పంచ్ బోయినపల్లి శ్రీనివాస్, �