అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మూల ఉపకర్ రెడ్డి, ఇమ్మడి రాము, ఇమ్మడి రమేశ్�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. స్థానిక నాయకుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఎక్కడ చూసినా యువత, పార్టీ నేతలు గుంపులు, గుంపులుగా చేరి ఇండ్లల�
ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు భరోసా ఉంటుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆపదలో ఆదుకుంటూ, అవసరానికి సాయపడుతూ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేదే �
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారంలోని బాబా ఫంక్షన్హాల్లో సోమవారం బీఆర్ఎస్మండలశాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను అధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటాలని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో బట్టబయలు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల�
మండలంలోని చిక్కేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా �
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
అడ్డదారులు, అధికార దుర్వినియోగంతో సంగారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్ పదవులు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కుటిల ప్రయత్నం చేస్తున్నది. దీనికోసం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. బరిలో
తెలంగాణ సాగునీటి పారుదలశాఖలో పైరవీలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తమ అనుయాయులను, కాంగ్రెస్ కార్యకర్తలను లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఇంజిన
మెజార్టీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ డబ్బులు ఎరవేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామంలో రూ.కోటి వర కు ఖర్చు చేసేందుకు అధికార పా�
ప్రజా ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రభుత్వ ఆస్తులను, రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 40మంది మాజీ మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్య�