తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్ సర్కార్ మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్
ఖమ్మం నగరంలో కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం నగరం 4వ డివిజన్ పరిధి పాండురంగాపురంలో ఓ వ్యక్తి భూమి ఆక్రమణకు పాల్పడ�
వనపర్తి కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ముదిరింది. సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతల వద
Congress leaders | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీ(PAC) సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ముందే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి(Congress leaders) గొడవప
ఆదిలాబాద్ నియోజకవర్గలోని కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతం అయ్యాయి. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అ�
చిట్యాల మండల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు పుల్ల రవీందర్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ, ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కనుసన్నల్లో కమీషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
జనం మెచ్చిన నేత ప్రజల మనిషి పట్నం నరేందర్ రెడ్డిని విమర్శిస్తే ప్రజలే వారిని తరిమి కొడతారని బీఆర్ఎస్ మండల నేత వీరారం మాజీ సర్పంచ్ తిరుపతి అన్నారు. ఆదివారం వారు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహిం
తెలంగాణ సాయుధ పోరాటం, స్వాతంత్య్ర ఉద్యమకాలం నుంచి జమ్మలపురం కేశవరావు వంటి ఎందరో త్యాగధనులను అందించిన పుణ్యభూమి మధిర అని, అటువంటి ఎంతో చరిత్ర కలిగిన మధిర పేరును కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థం, అవినీతితో �
కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలపై నిజాలు రాస్తే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై విషం చిమ్ముతారా? అని వికారాబాద్ జిల్లా బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, కోట్ల యాదగిరి, మహిపాల్, శివ
నిజాలు రాస్తే నమస్తే తెలంగాణ పత్రికపై విషం కక్కుతారా? మీ క బ్జాలపై ప్రశ్నిస్తే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై చిల్లర ఆరోపణలు చేస్తారా అంటూ మద్దూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు దినేశ్, నర్సింహులు కాంగ్రెస్ న
ఆసిఫాబాద్ జిల్లా అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షురాలిని తొలగించాలంటూ సొంత పార్టీ నాయకులే గాంధీ భవన్ ముందు ధర్నా చేసి.. ‘నాన్ లోకల్ డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో’.. అని �