కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు సూచించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేతలు సన�
ఢిల్లీలో విద్యార్థులపై దాడి, నీట్ పేపర్ లీకేజీ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై సహా వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
AP News | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ని అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ ఆందోళన ఘర్షణకు దారితీసింది.
CM Revanth reddy | కాంగ్రెస్ నాయకులు భూములపై కన్నేసి భూకబ్జాలకు యత్నిస్తున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నేతల పని ఎలా ఉందో స్వయంగా సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.
PMs House: ప్లాన్ ప్రకారం ప్రధాని మోదీ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. మల్లిఖార్జున్ ఖర్గేకు బర్త్డే విషెస్ చెప్పేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఎంపీలు.. ఆ తర్వాత అక్కడ నుంచి సమీపంలో ఉన్న
సిద్ధాపూర్ డంపింగ్ యార్డుపై అక్కడి ప్రజలు ఆందోళన చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి డ్రామాలు ఆడుతున్నది.. దీంతో అధికారంలో ఉండి కలెక్టర్కు వినతిపత్రాలా? నవ్వి పోదురుగాక నా
బీజేపీ, కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలు, సవాళ్లతో ఆర్మూర్, అంకాపూర్లలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎంపై ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం, ఆయన ఇంటిని ముట�
కాంగ్రెస్ నేతలు చెప్పుకునే ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసిందని, బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద�
మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో భూకబ్జాకు పాల్పడుతూ అప్పటికే కబ్జాలో ఉన్న నిరుపేదలను బెదిరిస్తూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నల్లగొండ మాజ�
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఎజెండా ఏంటనేది బహిర్గతం చేయలేదు. కనీసం మంత్రులకు కూడా ఎజెండా ఏంటనే విషయం తెలియదని సమాచారం.
కాంగ్రెస్ కౌన్సిలర్లపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు, స్థానిక యువకులు తిరగబడ్డారు. అభివృద్ధిని గాలికోదిలేసి తీర్థయాత్రలు చేసిన కౌన్సిలర్లపై పట్టణప్రజలతో పాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస�
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోతే ఆందోళన చెందవద్దని అవసరమైతే తన సొంత ఇంటిని అమ్మి మీకు బిల్లులు అందిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఒక పక్క ప్రజలకు మాటలు చెబుతున్నార�
ఎల్బీనగర్లో కాంగ్రెస్ నాయకుల ప్లెక్లీల పంచాయితీ కాస్త ముదిరి చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వచ్చాయి. దాడులు, గొడవలకు కారణం ప్రోటో కాల్ పంచాయితా లేక కార్పొరేటర్ సీటు పంచాయితా? అని కార్యకర్తలు �
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కబ్జాదారుల