MLA Sunitha lakshma Reddy | మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున�
బోనకల్లు మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో సోమవారం ఫిర్యా�
పొలాలు ఎర్రబారుతుంటే యూరియా కోసం దైన్యంగా రైతులు రోడ్లపై నిల్చుండడాన్ని చూస్తుంటే మళ్లీ సమైక్య పాలనలోని పరిస్థితులు కండ్లెదుట కదలాడుతున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామో�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని.. రేవంత్రెడ్డి పాలన రైతులకు కన్నీళ్లు పెట్టిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన.. వింతలు, విచిత్రాలకు నిలయంగా మారింది. హామీలు ఎందుకు అమలు చేయడంలేదని, గత ప్రభుత్వంపై అడ్డగోలుగా అసత్య ప్రచారం ఎందుకు చేశారని జర్నలిస్టులు అడిగితే ప్రభుత్వ పెద్దలు ముసిముసి నవ్వ
బీఆర్ఎస్ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులకు సూచించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హమీలు అమలు చేయక పోవడంతో బుగ్గారం, వెల్గొండ, సిరికొండ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బుగ్గారం వేదికగా బీఆర్ఎస�
KTR | కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేసి తీరని ద్రోహం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్నాయక్ ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ క్యాటగిరీ ను�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని, ఆ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శనివారం అశ్వారావుపేటలోని
‘బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ప్రభుత్వం సీలింగ్ విధించింది. దానిని ఎత్తేస్తాం. 42% రిజర్వేషన్లు కల్పిస్తాం’ ఇదీ కాంగ్రెస్ సర్కారు పెద్దలు చేస్తున్న ప్రచారం. కానీ ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. బీసీలకు గతం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన బీజేపీ నేతలు, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మ�
ఉమ్మడి జిల్లాలో పక్షం రోజులుగా రైతులు ఇండ్లు, పొలం పనులు వదిలి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మం త్రులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున�