మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్�
వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
బషీరాబాద్ మండలంలోని నీళపల్లితండాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. కట్టెలు, రాళ్లు, ఇతర మారణాయు ధాల తో దాడి చేశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పను లు, ఇతర స
ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మందికి పైగా రాజీనామాలకు సిద్ధమైనట్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ హెచ్చరించా�
కాంగ్రెస్ 28 నెలల పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి 28 స్కామ్లకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.
అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా కేవలం కాంగ్రె స్ పార్టీ నాయకుల కోసమే పని చేస్తున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. ప్రజా పాలన-ప్రగతి నివేదిక 99 ప్రణాళికలో భాగంగా శనివార�
గాజులరామారంలోని 307 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేలా కాంగ్రెస్ నాయకులు నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించి భూ భారతి పోర్టల్లో దరఖాస్తులు చేయడంపై జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేసిన �
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగానే పాత రోజులు మళ్లా తీసుకొచ్చారు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం, పది రోజులకోసారి తాగునీటి సరఫరా జరిగేది.
అవగాహన రాహిత్యంతో కొంత మంది కాంగ్రెస్ నేతలను సంతృప్తి పరిచేందుకు హైడ్రా బతుకమ్మకుంట అభివృద్ధి పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని బీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎడ్ల సు�
ఉద్యమ సమయం నుంచి తెలంగాణ జనహృదయ నేత కేసీఆర్ ఏమి చేసినా అదొక సంచలనమే. ఆయన ప్రతి అడుగూ ఎన్నో ఊహాగానాలకు తావిస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్తే, ఏమి మంతనాలు జరుపుతారో అని పరాయి శక్తుల గండెల్లో గుబులు పుడుతుంది.
ప్రతిపక్ష నేతలను నేరుగా ఎదుర్కోలేని అధికార కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబసభ్యులను బజారుకీడిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్య
మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్పై కాంగ్రెస్ నేతలు దాడిచేశారు. త్రుటిలో వారి నుంచి తప్పించుకున్న బాధితుడు దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్ర�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో అటు రాష్ట్రంలో, ఇటు చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటు పడిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, బాల్�
BRS | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస పాలనపై విసుగు చెందిన ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
సహజంగా దేశం, రాష్ట్రం ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీల నుంచి నాయకులు అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సాధారణం. కానీ, రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ అవుతున్నది. అధికారంలో ఉన్న హస్తం పార్టీని కాలదన్నుతూ ప్�