చెన్నూర్లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్కు మున్సిపాలిట�
క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక నిరసనల మధ్య నిలిచింది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు విధించారు. �
వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమికి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అయూబ్ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణు, మైనార్టీ సెల్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకుండానే తనకు ఓటు వేయలేదంటూ కాలనీ ప్రజలపై సదరు అభ్యర్థి అనుచరులు తమ అక్కసును వెళ్లగక్కారు. తీసుకున్న డబ్బులతోపాటు గిఫ్టులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన కాలన�
పురపోరులో అధికార పార్టీ మూకలు దౌర్జన్యానికి తెగబడ్డాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సృష్టించిన అరాచకాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్�
‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పా ల్పడినా.. ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఓటరు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ సర్కార్కు చెంపపెట్టు వంటిది’ అని బీఆర్ఎస్ పార
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్వంచ పట్టణంలో తన పార్టీ కండువా మెడలో వేసుకొని వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్పై దౌర్జన్యం..
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పోలింగ్ వాడీవేడిగా జరిగింది. ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవల మధ్య పోలింగ్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.