అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలోని పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో-లె
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరుపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్చంద్రకు శనివారం వినతిపత్రం అందజేశారు.
అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలోని పగిడేరు వాగుపై
కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రంలో జరిగిన అవకతవకల వెనుక ఆ సీటును ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆరోపించారు. ఉ
సంగారెడ్డి జిల్లా ప్రజల గుండెకాయ, కోట్లాది మందికి తాగు, సాగునీరు అందించే జీవనాడి అయిన సింగూరు జలాశయం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని అందోల్ మాజీ ఎమ్మ�
Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ (Rajasthan Congress) లో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తనపై వస్తున్న విమర్శలకు సచిన్ పైలట్ పరోక్షంగా పదునైన రీతిలో స్పంది�
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
విపక్ష ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలు సోమవారం మరోసారి బయటపడ్డాయి. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వంపై సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో అనేక పార్టీలు బహిరంగంగా విమర్శించడంతో కూటమిలోని అనైక్య
Sabitha Indra Reddy | వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని, కిష్టయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరామర్శించారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న బేరగాళ్ల వడ్లు మాత్రమే కొనుగోలు కేంద్రం వద్ద కాంటా పెడుతున్నారని, రైతుల వడ్లు మాత్రం కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. రైతు సమస్యల పరిషారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చెప్పేది
రంగారెడ్డి జిల్లా, తొర్రూర్ డివిజన్ పరిధి కోహెడలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన తీవ్ర నిరసనల నడుమ జరిగింది.
‘ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..’అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రి
నల్లగొండ లతీఫ్సాబ్ గుట్టకు రోడ్డుమార్గం కాకుండా గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్లుగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తున్న కాంట్రాక్టర్ను అరెస్టు చే�
కాజీపేట పట్టణం వైఎస్సా ర్ నగర్లోని పేదల భూమిని కబ్జా చేసేందుకు కొం దరు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేశ్, �