Mahabubnagar | ‘ఏడున్నావ్ రా?.. లం.. కొడుకా.. వస్తున్నా ఆగురా.. నీ సంగతి ఏమిటో తేలుస్తా’.. అంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్.. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్పై రాయలేని భాషలో తిట్ల పురాణం సాగించాడు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 385లో ఎకరం భూమిని 1999లో జమ్మల నగేశ్ అనే వ్యక్తి రజితారెడ్డి, రేఖారెడ్డి కుటుంబానికి విక్రయించారు.
జిల్లాలో గ్యాస్ సబ్సిడీకి కాంగ్రెస్ సర్కార్ రాంరాం చెప్పినట్లే. సబ్సిడీ డబ్బులు కొందరి ఖాతాల్లోనే జమ చేస్తూ మరికొందరికి మొం డిచెయ్యి చూపిస్తోంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా మోసగిస్తోంది.
Gattuppal | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ సొంత భవనాలు లేవని చండూరు మాజీ వైస్ ఎంపీపీ అవ్వరి శ్రీనివాస్ ప్రశ్నించారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి జ్వాల రగులుతోంది.అధికారంలోకి వచ్చిన తొలుతలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం పార్టీ క్యాడర్లో కనిపించడం లేదు. జిల్లాకు చెందిన మ
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. అసెంబ్లీ బై ఎలక్షన్లో తమకు పక్కా టికెట్ కేటాయిస్తున్నారనుకున్న నేతల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లడంతో వారు.. తమ అసంతృప్తిని బహింరంగంగానే ప్రద�
భూపాలపల్లి నియోజకవర్గంలో కాం గ్రెస్లో వేరు కుంపటి రాజుకుంటున్నది. గత కొంత కాలంగా పాత కాపుల్లో నెలకొన్న అసంతృప్తి కట్టలు తెంచుకున్నది. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వర్గాలు సృష్టిస్తున్�
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సుమారు 30 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో డైరెక్టర్లు తదితరులు ఇక్కడి కాంగ్రెస్ నేతల ఆధి పత్యపోరులో ఉండలేక పార్టీని వీడి కేటీఆర�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి రాష్ర్టాన్ని పాలించడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. హనుమకొం�
పంచ పాండవులు ఐదుగురు.. మంచం కోళ్లలెక్క అని మూడు వేళ్లు చూపినట్లుంది! నగరవాసుల వరద కష్టాలు. పేరుకు కేంద్ర సర్కారులో భాగస్వాములైన ముగ్గురు ఎంపీలు... అందునా అందులో ఒకరు కేంద్ర మంత్రి. ఇక... రాష్ట్ర ప్రభుత్వం నుం
కాంగ్రెస్లో మరోసారి ‘గ్రూపు’ జెండా రెపరెపలాడింది. పార్టీ అంతర్గత, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు.. ప్రభుత్వ అధికారిక వేడుకల్లోనూ తమది ఎడమొహం.. పెడమొహమే అని నిరూపించింది. గత కొంతకాలంగా తూర్పు, పడమరలుగా వ్య�
పీర్జాదిగూడలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ లీడర్లు చెప్పినట్లు వింటున్నారు. వీకర్ సెక్షన్ కాలన�