అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతల మద్దతుతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిత్యం వం
సీఎం రేవంత్ రెడ్డి ఓ వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలు అస హ్యించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9,10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన క
కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే నిధులు తెచ్చి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఇంటి ముందు కాదు సిగ్గు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు దుర్మార్గపు చర్యకు పూనుకున్నారు. సర్పంచ్గా గెలిచిన వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్ని అతడు సాగుచేస్తున్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే రాష్ర్టానికి నాడు నీళ్లలో వాటా దక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విప్ వివేకానందతో కలిసి ఆయన �
ఒకవైపు దేశవ్యాప్తంగా స్మార్ట్మీటర్లపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్మీటర్' ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. రైతులకు, సామాన్యులకు ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేలా ఈ స్కీమ్ ఉన్నదని ని�
స్టేషన్ఘన్పూర్ నియోజకర్గంలో ఘర్ వాపస్ షురూ అయింది.. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రఘునాథపల్లి మండలంలో బిగ్షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఫిరాయ�
వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్�
Bollam Mallaih yadav | ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడలోని తన నివాసంలో పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటిందని క్షేత్రస్థాయిలో కాంగ�
Shashi Tharoor | బీజేపీ-ఆరెస్సెస్ (BJP-RSS) లకు ఉన్న సంస్థాగత బలాన్ని మెచ్చుకుంటూ.. కాంగ్రెస్ శక్తిమంతం కావాల్సి ఉందని అభిప్రాయపడుతూ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయ�
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా �
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమడలేక, ప్రజలకు సమాధానం చెప్పు కోలేక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపిన రేవంత్రెడ్డి మ