ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బీజేపీతో కుస్తీ పడుతుండగా రాష్ట్రంలో మున్సినల్ చైర్మన్ ఎన్నికల్లో దోస్తానా చేసి బీఆర్ఎస్ సభ్యులు చైర్పర్సన్లుగా ఎన్నిక కాకుండా కుట్ర చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం.. గూండాయిజానికి దిగారు. చైర్మన్ పీఠాన్ని గెలుచుకునేంత సంఖ్యాబలం లేని కాంగ్రెస్ నాయకులు ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార�
చెన్నూర్లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్కు మున్సిపాలిట�
క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక నిరసనల మధ్య నిలిచింది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు విధించారు. �
వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమికి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అయూబ్ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణు, మైనార్టీ సెల్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకుండానే తనకు ఓటు వేయలేదంటూ కాలనీ ప్రజలపై సదరు అభ్యర్థి అనుచరులు తమ అక్కసును వెళ్లగక్కారు. తీసుకున్న డబ్బులతోపాటు గిఫ్టులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన కాలన�
పురపోరులో అధికార పార్టీ మూకలు దౌర్జన్యానికి తెగబడ్డాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సృష్టించిన అరాచకాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్�