కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఐదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వేసిన శిలాఫలకాలే ల్యాండ్ మార్క్గా ఉంటాయి. నిలిచిపోయిన అభివృద్ధి పనులు, మొండిగోడలు పాలకుల పనితీరుకు అద్దం పడుతుంటాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి, అమలు సాధ్యం కాన�
సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రాజుకుంది. ఈ రచ్చకు నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం కారణమైంది.పార్టీ కోసం కష్టపడి, అక్రమ కేసులు ఎదురొని నిలబడ్డ కార్యకర్తలను కాదని ప�
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఏ దుకాణం టెండర్ వేసినా వారికే దక్కాలి.. ఇతరులు వస్తే ఊరుకోరు.. నయానో భయానో వారిని లొంగదీసుకోవడం.. ప్రశ్నిస్తే బెదిరించడం ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనచరుల�
అధికార పార్టీలో చ క్రం తిప్పుతున్న ఓ నేత ఏకంగా డిప్యూటీ మేయర్ కావడంతో ఆగమేఘాల మీద ఆయన కోసం ఓ చాంబర్ను రెడీ చేస్తున్నారు. ఖరీదైన కుర్చీలు.. సీఎం చాంబర్ను తలదన్నే కార్పెట్లు, సోఫాలు, కిటికీలకు కర్టెన్లు.. �
‘రియల్' దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల �
మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని..
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కొర్ర కమల భర్త సతీశ్, నాయకులు కొర్ర సీతారాం నాయక్, నారాయణపై కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు దొడ్ల నర్సయ్యయాదవ్, అతడి అనుచర�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
Suchitra Devi: హర్యానా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుచిత్రా దేవిని .. పార్టీ నుంచి వెలివేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె అవినీతి ఆరోపణలు చేశారు. బావల్ నియోజకవర్గం నుంచి తనకు అసెంబ్లీ టిక�
కాంగ్రెస్ నేతలు గిరిజనులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్నారే తప్ప ఏనాడూ వారి అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులు, ఆ�