గోదావరిఖనిలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కన్నెర్ర చేశారు. నిజ నిర్ధారణకు నడుం బిగించారు. కూల్చివేతల మర్మం బయటపెట్టేందుకు దండుగా కదిలారు.
జిల్లాలో ఇటీవల చేపట్టిన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశ�
అది ఒక ప్రభుత్వ కార్యాలయం.. కానీ ఆచరణలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కార్యాలయంగా మా రింది. ఫలితంగా పీఏసీసీఎస్ కార్యాలయం కాస్తా పీసీసీ కార్యాలయంగా మారిందనే వి మర్శలు తలెత్తుతున్నాయి. ఇది ఎకడో కా దు.. సాక్షాత్�
‘ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తి సీసీ రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే..నా ఇంటి ప్రహరీని కూలగొట్టి ఆ రోడ్డు విస్తీర్ణాన్ని భర్తీ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో నాపై దాడుల
నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది.. ఏ వర్షం వల్లనో.. ఇంకేదో కార్యక్రమం కారణంగానో కాదు.. సీఎంతో సహా ముఖ్యనేతలు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారన్న కారణంతో కార్యక్రమానికి రెండు గంటల ముందునుంచే ప్రధాన రహదారుల్లో స�
కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు సూచించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేతలు సన�
ఢిల్లీలో విద్యార్థులపై దాడి, నీట్ పేపర్ లీకేజీ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై సహా వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
AP News | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ని అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ ఆందోళన ఘర్షణకు దారితీసింది.
CM Revanth reddy | కాంగ్రెస్ నాయకులు భూములపై కన్నేసి భూకబ్జాలకు యత్నిస్తున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నేతల పని ఎలా ఉందో స్వయంగా సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.
PMs House: ప్లాన్ ప్రకారం ప్రధాని మోదీ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. మల్లిఖార్జున్ ఖర్గేకు బర్త్డే విషెస్ చెప్పేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఎంపీలు.. ఆ తర్వాత అక్కడ నుంచి సమీపంలో ఉన్న
సిద్ధాపూర్ డంపింగ్ యార్డుపై అక్కడి ప్రజలు ఆందోళన చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి డ్రామాలు ఆడుతున్నది.. దీంతో అధికారంలో ఉండి కలెక్టర్కు వినతిపత్రాలా? నవ్వి పోదురుగాక నా
బీజేపీ, కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలు, సవాళ్లతో ఆర్మూర్, అంకాపూర్లలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎంపై ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం, ఆయన ఇంటిని ముట�
కాంగ్రెస్ నేతలు చెప్పుకునే ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసిందని, బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద�
మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.