సిర్పూర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజల వెంటే ఉంటానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్
స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ జెండా ఎగురాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్రెడ్డితో కనీసం ఫొటోలు దిగడానికి కూడా ఆ పార్టీ కార్యకర్తలు �
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న కాంగ్రెస్ నాయకులు రంగనాయకసాగర్కు నీళ్లు ఎట్ల వచ్చాయో చెప్పాలని చిన్నకోడూరు మండలం మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్
రహ్మత్నగర్లో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. ఆదివారం జరిగిన బూత్ కమిటీ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భవానీ శంకర్ వర్గీయులు బాహాబాహ�
కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారు.. అధికార పార్టీ ఆగడాలతో దిక్కుతోచడంలేదు.. ఎవరికీ చెప్పుకునే దిక్కులేదు’ అంటూ ఓ బాధిత కుటుంబం కన్నీటితో మొరపెట్టుకున్నది.
నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దశంకరపేటకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన సోషల్ మీడియా కథనాలపై బీఆర్ఎస్, క�
కాంగ్రెస్ పాలనలోనే కరువొస్తుంటుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కంటే ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా కరువు వచ్చిందని
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్.. రేవంత్, చంద్రబాబు, బీజేపీ కలిసి వండివార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించా�
ప్రజాపాలన అంటే రైతులను గోసపెట్టడమేనా అని బీఆర్ఎస్ రుద్రంగి మండలాధ్యక్షుడు దేగావత్ తిరుపతి ప్రశ్నించారు. వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నదని, యూరియా కోసం సొసైటీల చుట్టూ ఇంకెన్ని రోజులు తిరగాలని
Congress Leaders | నమస్తే నర్సాపూర్ అంటూ మున్సిపాలిటీలో చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ నాయకులు వరద బాధితులను మర్చిపోయారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, ఎద్దేవా చేశారు. అకాల వర్షంతో ఇంట్లోకి నీరు చేరి నిత్య�
గ్రేటర్వాసులు భారీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదు. మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుని వణికిపోతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో విహ�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముసుగు తొలగిపోయింది. తెచ్చే సామర్థ్యం మాటేమోగానీ ఇచ్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని తేలిపోయింది. ఢిల్లీలో జరిపిన బీసీ రిజర్వేషన్ ధర్నా ఓ రాజకీయ నాటకం తప్ప, దాని వెనుక ఎంతమాత్