Harish Rao | జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ డ్రైవరే కావొచ్చు. కానీ సాటి మనిషి. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట�
RTC Driver | పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను విధుల నుండి తొలగిస్తూ జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రిమూవల్ లె�
RTC Driver | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు.. ముందు వాటి గురించి పట్టించుకోండి.. అంటూ కాంగ్రెస్ నేతలకు సూచించిన విషయం తెలిసిందే.
RTC Driver | రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటూ రైతన్నలురోడ్డెక్కి ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రోడ్డెక్కడంపై ఆర్టీసీ డ్�
మండలంలోని గడ్కోల్ గ్రామంలో అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెందిన ట్రాక్టర్లను గ్రామస్తులు పట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు స
బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధోగతి పాలైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా లక్నోలోని ఆమె నివాసానికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె భద్రతా సిబ్బంది ఆ నేతలను లోపలికి అనుమతించకు
Mayawati | ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. అయితే అపాయింట్మెంట్ లేకుండా వెళ్లడంతో సెక్యూరిటీ స�
గ్రామస్తులకు ఉచితంగా శుద్ధ నీటిని ఇచ్చేందుకు దాత సాయంతో ఏర్పాట్లు చేశారు.. ఈ నీళ్లు ప్రజలకు అందకుం డా అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం తిమ్మాజిపేట మండలకేం
భీమ్గల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. పార్టీ మండల అధ్యక్షుడి నియామకం చిచ్చురేపింది. భీమ్గల్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొదిరె స్వామి, వైస్ చైర్పర్సన్ భర్త జేజే నర్సయ్య, మ�
ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు వంటివేవి వాళ్లకు పట్టడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో తోడుగా తాజాగా �
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏ�
బీఆర్ఎస్ కార్యకర్తపై ముగ్గురు యువకులు దాడి చేసి గాయపర్చిన ఘటన మండల పరిధిలోని చీకటిగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.