సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అంటే ఎం తో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. కా నీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నా యకులు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అడుగు లు వేస్తున్నారు.
కాంగ్రెస్ నేతల బెదిరింపులు, పోలీసుల దాడులు, అక్రమ కేసులతో పేదలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసిన వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో పాటు అక్రమ క�
అసలు కాంగ్రెస్ నేతలకు ముఖ్యనేత మరోసారి మొండిచేయి చూపబోతున్నారా? రాజ్యసభ ఎన్నికల్లో వలస కాంగ్రెస్ నేతలకు పట్టంకట్టి, అసలు కాంగ్రెస్ నేతల ఆశలను అడియాసలు చేయబోతున్నారా? ఇక పార్టీలో అసలు కాంగ్రెస్ నేత�
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బీజేపీతో కుస్తీ పడుతుండగా రాష్ట్రంలో మున్సినల్ చైర్మన్ ఎన్నికల్లో దోస్తానా చేసి బీఆర్ఎస్ సభ్యులు చైర్పర్సన్లుగా ఎన్నిక కాకుండా కుట్ర చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం.. గూండాయిజానికి దిగారు. చైర్మన్ పీఠాన్ని గెలుచుకునేంత సంఖ్యాబలం లేని కాంగ్రెస్ నాయకులు ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార�
చెన్నూర్లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్కు మున్సిపాలిట�
క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక నిరసనల మధ్య నిలిచింది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు విధించారు. �
వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమికి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అయూబ్ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణు, మైనార్టీ సెల్