Bihar Congress | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఏడుగురు సీనియర్
‘ఎవరి సంతోషం కోసం వనపర్తికి వచ్చి దుర్భాషలాడుతున్నావు.. డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలకు వంత పాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు.. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా.. అవేవి మీ కళ్లకు
మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డ
రాష్ట్రంలో కమీషన్ల దందా వేళ్లూనుకుపోయింది..కేవలం ‘ముఖ్య’నేత వర్సెస్ మంత్రులే కాదు! చివరకు షాడోలు వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య కూడా ఈ వాటాల దందా చిచ్చు రేపుతున్నది. నిన్నటికి నిన్న ‘ముఖ్య’నేతపై ఓ మంత్�
తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువా రం ఆంద�
కాంగ్రెస్ ప్రవర్తించిన తీరుకు కనిపించే తక్షణ కారణం ఎన్నికలో గెలవాలనుకోవడం. ఆ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం. అట్లా తీసుకున్నందువల్ల, అందుకు తగిన అభ్యర్థిగా ఒక రౌడీషీటర్ కుమారుడు, తనపై కూడా కేసు�
ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కుచ్చు టోపి పెట్దిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి విమర్శించారు. కోడేరు మండలం జనుంపల�
సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేపట్టిన వరంగల్ జిల్లా పర్యటన కాలక్షేపానికే తప్ప రైతులతో పాటు ముంపు బాధితులకు ఒరిగిందేమీ లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. గురువారం ఖానాపుర�
రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్న�
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.