గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు.. కాంగ్రెస్లో కాకరేపుతున్నది. గురుభక్తితో బనకచర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై పాత కా
కబ్జాకు కాదేది అనర్హం అనే విధంగా తయారైంది కేశంపేట మండలంలో ప్రస్తుత పరిస్థితి. చెరువులు, కుంటలు, పాటుకాలువలపై కన్నేసిన అక్రమార్కులు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ దర్జాగా ఫెన్సింగ్, ప్రీకాస్ట్ను వేసుకుంటు
MLA Jagadish Reddy | మూడేళ్ల తర్వాత నల్లగొండ కాంగ్రెస్ నాయకులను నేనే సర్కస్ ఆట ఆడిస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎగిరినా మూడేళ్లే కదా.. ఆ తర్వాత మీకు మేము చూపిస్త
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని డీఎస్కే గ�
ఆమె ఒక గ్రామానికి మాజీ సర్పంచ్. ఏడాది కిందటి వరకు ప్రజాప్రతినిధిగా గౌరవంగా బతికారు. కొత్తగా ఏర్పడిన గ్రామం, మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు తనను నమ్మి ఓటేసినందుకు ఎలాగైనా అభివృద్ధి చేయాలని తపించారు.
అధికార అండతో కొందరు కాంగ్రెస్ నాయకులు జెండా గద్దెపై కుటిల రాజకీయం చేస్తున్నారు. పరకాల నియోజకర్గం లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మించిన బీఆర్ఎస్ జెండా గద్దెకు అన�
ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు. కానీ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్లో అధికార పార్టీ నాయకులే సర్కారు వ్యతిరేకంగా నిరసన తెలిపార�
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై గులాబీ శ్రేణుల్లో ధైర్యం నింపార
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం జరిగిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు దిశ, దిక్కూ లేకుండా పోయింది. దీంతో ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అభ్యర్థులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న
ప్రభుత్వ అధికారిక, ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప�
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఒట్టెత్తు పోకడతో పాటు పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులన