కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో శ్రేణులు రోడ్డుకెక్కుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో నెలకొంటున్న అసంతృప్తి గాంధీ భవన్కు చేరింది. శుక్రవారం నవాబుపేటక
రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు సవాల్ విసిరి మంత్రులు తోకముడిచారని మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా చేసింది శూన్యమని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్పై లైంగికదాడి, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలకు సంబంధించిన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగారంలో నివసించే కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్.. తన ఇంటి ఎదురుగా ఉం
గృహ ప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన వారిలో కాంగ్రెస్ నాయకులే పాత్ర బయటపడింది. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రధాన నాయకుల అనుచరులే గృహప్రవేశం చేస్తున్న వారిపై దౌర్జన్యకాండ సాగించార
‘ఆదిలాబాద్, నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్రెడ్డి అన్ని ప్రభుత్వ పాలనా వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీంతో మేం ఏ కాంగ్రెస్ కార్యకర్తకూ న్యాయం చేయలేకపోతున్నాం’ అని ఖానాపూర్ కాంగ్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, �
అధికారమదంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గ్రామా ల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్ర హ
అబద్ధపు హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి నేడు ఆ హామీలను, గ్యారెంటీలను విస్మరించిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతున�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార�
BRS | పెద్దముద్దునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం
ధాన్యం కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని, అందులో కాంగ్రెస్ నాయకులదే ప్రధాన పాత్ర అని రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నది. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.