ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను పెద్దలు కాజేస్తుంటే, జిల్లాల్లోని ముఖ్యనేతలు విలువైన భూములపై కన్నేస్తున్నారు.
మా కొడుకుపై దాడి చేసిన వారికి అండగా జూబ్లీహిల్స్కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని రహ్మత్నగర్ డివిజన్ లక్ష్మీనరసింహనగర్కు చెందిన దగ్గుబాటి రాంబాబు, కనకదుర్గ దంపతులు ఆరోపించారు.
సికింద్రాబాద్ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వా నేనా అనే స్థాయికి చేరింది.
‘నిండా మునిగినోడికి సలెక్కడిదన్నట్టు’ రాజకీయ నిచ్చెనలో తిట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులు అధికార పీఠం ఎక్కాక కూడా వాటిని వదులుకోవడానికి, నోటిని అదుపులో పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. అధికార హోదాల�
తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని పల్లెల్లో కాంగ్రెస్ నాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తాము కీలకంగా ఉన్నామని; స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీలో ఉండాలంటే ప్రభుత్వ పథక
Padma Devender reddy | బుధవారం రామాయంపేటకు విచ్చేసిన పద్మాదేవేందర్రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలను పరామర్శించి ప్రభ
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల తీరు నచ్చక ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ఇన్నాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆనేత�
BRS Party | ఉద్యమ పార్టీగా ఏర్పాటైన రోజుల్లో క్రియాశీలకంగా పని చేసిన చాలా మంది నేతలు ఆ తర్వాత పార్టీని వీడారు. ప్రస్తుతం ఆ నేతలంతా మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్
పేద, మధ్య తరగతి ప్రజల గుండెల్లో గునపం దించుకున్న ‘హైడ్రా’ ఇప్పుడు జిల్లాలకూ విస్తరించనున్నదా? ఇన్నిరోజులు హైదరాబాద్ను బుల్డోజర్లతో హడలెత్తించిన సంస్థ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై విరుచుకు పడనున్నదా
మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా నిధులు కేటాయించలేదని, బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేయడం, శిలాఫలకాలు ఆవిష్కరించడం సిగ్గుచేటని మెదక్ మాజీ
పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో అల్లాడిన కాం గ్రెస్ నేతలు ధనదాహం తీర్చుకోవటానికి గ్రా మాల్లో అక్రమ దారులు వెతుక్కుంటున్నారు. వాటిల్లో ప్రధానంగా ప్రభుత్వ భూము లు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వాటికి
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తి పోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్
కాంగ్రెస్లో కొండా దంపతుల వివాదం కొనసాగుతున్నట్టేనా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వరుస వివాదాస్పద వ్యాఖ్యలు ఉమ్మడి కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుత