Kollapur | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్లను కొల్లగొడుతుంటే గ్రామాలలోని అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్లు గుట్టలను కొల్లగొడుతున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకోవడంతో బీఆర్ఎస్ ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అనుచరులు గూండాగిరి చేస్తున్నారు. పోలీసుల ముందే కాంగ్రెస్�
BRS | శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారం సునీల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మణుగూరులో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయం తమదంటూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. పత్రాలు చూపించి నిరూపించుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్మీడియా ద్వారా �
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహకారంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చేసిన పన్నాగం బూమరాంగ్ అవుతోంది. రాష్ట్ర స్థాయి నేతలతో కలిసి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తే.. చివరకు ఆ పార్టీలకే కార్యకర్తలు, ముఖ్య నేతలు ముఖం చ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాషనే మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం మద్దతుతోనే నవీన్యా�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబానికి రౌడీ షీటర్ ముద్ర ఉండటంతో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతామని కాంగ్రెస్ నాయకులు కుమిలిపోతున్నారు.
మోసాలకు కాం గ్రెస్ పార్టీ కేరాఫ్ అని.. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో దానిని నమ్మే పరిస్థితు ల్లో ప్రజలు లేరని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొ�
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస�
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని, ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజీ తీసుకుంటున్నారో ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.