Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అరాచకాలు అంతులేకుండా పోతున్నాయి. కాంగ్రెస్ నేతలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి నసీమా బేగం నామినేషన్ను విత్ డ్రా చేయించే ప్ర
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. గతంలో ఇతర పార్టీల్లో ఉండి టికెట్లు ఆశించి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్లు రాకపోవడంతో ఆగ్రహ
‘ప్రభుత్వ భూమియే కదా అడ్డంగా కబ్జా చేయొచ్చు.. ఎందుకంటే సర్కారు మాదే.. నాయకులూ మావారే.. మమ్మల్ని అడ్డుకునేదెవరు’ అన్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది నాయకులైతే అ�
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్లా మీద షాక్ తగులుతున్నది. 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అంతేకాక
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెబెల్స్తో బెడద తీవ్రంగా ఉన్నది. టికెట్ల కేటాయింపులో తమకు న్యాయం జరగలేదని పలువురు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఆ పార�
మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ న�
RS Praveen kumar | రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీని బడా బంగారు వ్యాపారి వద్ద తాకట్టు పెట్టరా? పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలను పట్టించుకోరా? అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో అవును.. అనే అభిప్రాయమే వ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతలు కారెక్కుతున్నారు. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల పరిధిలో మూడు రోజులుగా కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడంపై క�
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎన్నికల ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ మండిపడ్డారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల �
మున్సిపల్ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1, 10 వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్వతంత్ర నాయకులు
Jagga Reddy | కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరికలను సొంత పార్టీ సీరియస్గా తీసుకోలేదు. సంగారెడ్డి నుంచి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలించొవద�
తెలంగాణ కొంగుబంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబళిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ తక్షణం కలుగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప