అమలుకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వేధిస్తున్నార
జిల్లా కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల పంచాయితీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం అసాధ్యమని గుర్తిస్తున్న కొందరు నాయకులు బీఆర్ఎస్ పార�
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మండలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జహంగీర్ పీర్ దర్గాలో వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ ముసియుల్లాఖాన
స్వార్థం కోసం తల్లి లాంటి పార్టీని వదిలి అధికార పార్టీకి వెళ్లిన ఓ మాజీ కౌన్సిలర్ను ఆ పార్టీ నాయకులే రెచ్చగొట్టి దూషించేలా చేసి చివరకు కేసు పెట్టి జైలుకు పంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనంగా
ప్రభుత్వ భూమిని కాజేయడానికి అక్రమణదారులు కన్నేస్తున్నారని తహశీల్దార్ ఇందిరాదేవి తెలిపారు. బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 75లో దాదాపు 8 గుంటల (వెయ్యి గజాల) ప్రభుత్వ భూమి ఉంది.
Mahabubnagar | ‘ఏడున్నావ్ రా?.. లం.. కొడుకా.. వస్తున్నా ఆగురా.. నీ సంగతి ఏమిటో తేలుస్తా’.. అంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్.. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్పై రాయలేని భాషలో తిట్ల పురాణం సాగించాడు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 385లో ఎకరం భూమిని 1999లో జమ్మల నగేశ్ అనే వ్యక్తి రజితారెడ్డి, రేఖారెడ్డి కుటుంబానికి విక్రయించారు.
జిల్లాలో గ్యాస్ సబ్సిడీకి కాంగ్రెస్ సర్కార్ రాంరాం చెప్పినట్లే. సబ్సిడీ డబ్బులు కొందరి ఖాతాల్లోనే జమ చేస్తూ మరికొందరికి మొం డిచెయ్యి చూపిస్తోంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా మోసగిస్తోంది.
Gattuppal | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ సొంత భవనాలు లేవని చండూరు మాజీ వైస్ ఎంపీపీ అవ్వరి శ్రీనివాస్ ప్రశ్నించారు.