ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన పేదలను విస్మరిస్తున్నది. ని త్యం నేతలకు దండం పెడుతూ వారి భజన చే సే వారికే పథకాలు అందుతున్నాయని.. ఇదే నా ప్రజా పాలన అంటూ పలువురు పేదలు ప్రభుత్వ�
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇవ్వరా..?, గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిపొందిన వారికే మళ్లీ ఇస్తారా’ ..., అంటూ పలువురు మహిళలు పా�
డిజిటల్ అరెస్ట్ స్కా మ్లో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్సింగ్, మరో వ్యక్తి నారాయణ్సింగ్ చౌదరిని బెంగళూరు సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు �
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం చిచ్చు రేపుతున్నది. బజారున పడి పదవుల కోసం కొట్లాడుకునే దుస్థితికి వచ్చింది. పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆ నియోజకవర్గానికి చెందిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
రానున్నది మన ప్రభుత్వమేనని.. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సమక్షంలో దుద్యాల మండలంలోని కుదురుమళ్ల గ్రామానిక�
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి నిరాశే మిగిలింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న ధీమాతో ఉన్న
తెలంగాణ జలధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని మాజీమంత్రి హరీశ్రావు శనివారం రుజువులు సహా పటాపంచలు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మరోసారి హడావుడి కనిపిస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసే వారెవరనే దానిపై స్�
మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డ�
Indiramma Illu | ఇందిరమ్మ ఇంటి పథకంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెసోళ్లకే కేటాయిస్తున్న నేపథ్యంలో అసలైన అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో పథకాల అమలు అస్తవ్యస్తంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొంరాస్పేట పరిధిలోని బాపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న అనంతపూర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో