సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి జ్వాల రగులుతోంది.అధికారంలోకి వచ్చిన తొలుతలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం పార్టీ క్యాడర్లో కనిపించడం లేదు. జిల్లాకు చెందిన మ
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. అసెంబ్లీ బై ఎలక్షన్లో తమకు పక్కా టికెట్ కేటాయిస్తున్నారనుకున్న నేతల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లడంతో వారు.. తమ అసంతృప్తిని బహింరంగంగానే ప్రద�
భూపాలపల్లి నియోజకవర్గంలో కాం గ్రెస్లో వేరు కుంపటి రాజుకుంటున్నది. గత కొంత కాలంగా పాత కాపుల్లో నెలకొన్న అసంతృప్తి కట్టలు తెంచుకున్నది. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వర్గాలు సృష్టిస్తున్�
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సుమారు 30 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో డైరెక్టర్లు తదితరులు ఇక్కడి కాంగ్రెస్ నేతల ఆధి పత్యపోరులో ఉండలేక పార్టీని వీడి కేటీఆర�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి రాష్ర్టాన్ని పాలించడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. హనుమకొం�
పంచ పాండవులు ఐదుగురు.. మంచం కోళ్లలెక్క అని మూడు వేళ్లు చూపినట్లుంది! నగరవాసుల వరద కష్టాలు. పేరుకు కేంద్ర సర్కారులో భాగస్వాములైన ముగ్గురు ఎంపీలు... అందునా అందులో ఒకరు కేంద్ర మంత్రి. ఇక... రాష్ట్ర ప్రభుత్వం నుం
కాంగ్రెస్లో మరోసారి ‘గ్రూపు’ జెండా రెపరెపలాడింది. పార్టీ అంతర్గత, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు.. ప్రభుత్వ అధికారిక వేడుకల్లోనూ తమది ఎడమొహం.. పెడమొహమే అని నిరూపించింది. గత కొంతకాలంగా తూర్పు, పడమరలుగా వ్య�
పీర్జాదిగూడలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ లీడర్లు చెప్పినట్లు వింటున్నారు. వీకర్ సెక్షన్ కాలన�
protocall | కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేయడం తగదని, నాలుగు సంవత్సరాలు మేయర్గా విధులు నిర్వహించిన సామల బుచ్చిరెడ్డికి అధికారికంగా నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల కనీస వివరాలను తెలుపడం లేదన�
BRS Protest | జిల్లాలోని మంథని నియోజక వర్గం కాటారంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి మంత్రి శ్రీధర్ బాబు , కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ మండలం మరిగడి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తన క్య�
కాంగ్రెస్కు ఆ పార్టీ నాయకులు షాకిస్తున్నారు. పవర్లో ఏ పార్టీ ఉన్న అందులోకి ఇతర పార్టీల నుంచి చేరికలు సహజం. కానీ, జిల్లాలో మాత్రం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీక
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటే ఖబడ్దార్.. అంటూ పోలీసు నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ నేతల హామీలు నమ్మి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టిన తమకు.. ఈ ప్రభుత్వాన్ని కూ�