మండలంలోని రుక్కన్నపల్లికి చెందిన వార్డు మెంబర్, కాంగ్రెస్ నాయకుడు రవినాయక్తోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్
కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇందుకు గాంధీభవన్ వేదికైంది. గురువారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గ సమీక్ష సమావేశం సందర్భంగా మలక్పేట్ కాంగ్రెస్ నేతల మధ్య మా టామాట పెరిగింది. ఎమ్మెల్య�
రాష్ట్ర కాంగ్రెస్లో రెండు కమిటీలు ఉన్నాయని, ఒకటి మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే, మరొకటి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని అబద్ధాల ప్రచార కమిటీ అని రాష్ట్ర ఎస్సీ,
Banjarahills | నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై నమస్తే తెలంగాణ పత్రికలో 'ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను' పేరుతో గురువారం ప్రచురించిన కథనంపై షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించా�
కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆపార్టీకి పలువురు గుడ్బై చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగితం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్
ప్రభుత్వ పథకాల వర్తింపులో కాంగ్రెస్ నేతల జోక్యం అధికమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే పథకాల వర్తింపు చేయాలని అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి.
“నేను నియోజకవర్గ స్థాయి నాయకుణ్ని, నేను ఎంత చెప్తే అంతే.. ఎమ్మెల్యే నా మాటే వింటాడు.. నేను చెప్పినట్లు చేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా’నంటూ వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకు�
నల్లగొండ కలెక్టర్ తీరుపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై నివేదించేందుకు 26 సార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా అందుబాటులోకి రాకపోవడంపై మండిపడ్డారు.
తక్షణమే ఇందిరమ్మ కమిటీలు రద్దు చేసి, అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట పట్టణంలోని సిద్
‘నీకు కార్డు కావాల్నా.. మేం ఇప్పిస్తాం.. మేము సిఫారసు చేస్తేనే.. కార్డు వస్తుంది.. మాకు ఎంతో కొంత ఇవ్వు..లేదంటే.. అసలు కార్డే రాకుండా చేస్తా’.. అని బెదిరింపులు.. మేం చెప్పినోళ్లకే కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆ�
Gattu Ippalapalle | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మండల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గ్రూపుల పంచాయతీ ఆ పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్రావుల వ్యవహారశైలి మారడం లేదని, ఇకపై సహించేది లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు క�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల భయం పట్టుకుంది. కుటుం బ సభ్యులు, బంధువులకు దగ్గరుండి మంజూరు చే యించుకున్న నేతలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మా ర్చుకుంటున్నారు. ఇంద�
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తారని, అప్రమత్తంగా ఉండాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హస్తం పార్టీ అధినాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. బయట పడకుండానే.. ఆదిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు.. నాయకులకు, సాధారణ కార్యకర్తలకు శాపంగా మారుతున్నాయన్న విమర్శలు ఆ పార్టీ