బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల దాడులు పెట్రేగిపోతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దాడులను సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు.
జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పోలీసు, అధికార యంత్రాంగం సాక్షిగా ఓటు అపహాస్యానికి గురైంది. ఎన్నికల కమిషన్ కంటి తుడుపుగా డ్రోన్లు ఎగురవేసి చేతులెత్తేస్తే.. దేశంల�
Congress Leaders Attack | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ ఏరియా ఒట్టిమాకుల గుంట అడవి ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు అటవి అధికారులపై దాడులకు పాల్పడ్డారు.
‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లేకుంటే మీరు ఎందుకూ పనికిరారు’ అంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు ప్రత�
నియోజకవర్గం పరిధి దాటి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే సూచీగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టంలో అంతా ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి
కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికార దుర్వినియో
పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టినట్టుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏరు దాటినంక బోడి మల్లన్న అన్న రీతిలో రెండేండ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోతున్నది. ఓటర్లను ఒకవైపు నోట్లతో ప్రలోభపెడుతూనే మరోవైపు లొంగదీసుకుం టున్నారు. డబ్బులు ఎరవేసి లాగే ప్రయత్నం చేయడంతో పాటు పోలీసులత�