Acharya Pramod: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు విపక్ష నేతలు దూరంగా ఉండటం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు.
ఊరూరా జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో నిర్వహించిన జెండా పండుగ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి జెండా ఆవిష్కరించి వెళ్లిపోగానే గ్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో యాసంగి పంటల సాగుకు నీళ్లు వస్తాయా? రావా? అని రైతులు అనుమానిస్తున్నారని, నీటి విడుదలపై కాంగ్రెస్ నాయకులు, అధికారుల ప్రకటనతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మె�
తన బొలెరో వాహనానికి బీఆర్ఎస్ జెండా కట్టుకున్నాడని ఆ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నర్సింగాయపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
‘గత ఎన్నికల్లో అసత్యాలను ప్రచారం చేసి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పదవుల నుంచి దించి గద్దెనెక్కేందుకు ఆ పార్టీ నాయకులు ఎత్తు�
కాంగ్రెస్ సరార్ను కేసీఆర్ కూల్చే కుట్ర చేస్తున్నారంటూ ఎంపీ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు మరికొంతకాలం ఎదురుచూడక తప్పేటట్టులేదు. సంక్రాంతి పండుగ లోపు పదవులు భర్తీ చేస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినప్పటికీ వారికి నిరాశే మిగిలింది.
సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే..
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ చేతలకు పొంతన లేకుండా పోయింది. రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఎకరాకు పెట్టుబడి సాయంగా రూ.7500 అందిస్తామని చెప్పి... త
ఆరు గ్యారంటీల అమలు కోసం అంతటా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సాగుతున్న ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
MLA Palla Rajeshwar reddy | శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్ల సందర్బంగా నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పిలవడం దురదృష్టకరమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy ) ఆర�