ప్రజల నుంచి బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అర్థమవుతున్నందునే ఖమ్మం జిల్లాలో పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంపై కాంగ్రెస్ నాయకులు గూండాల్లాగా దాడులు చేయడం సరికాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుపట్టార�
సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా గుబులు కమ్ముకుంది. చెరువుల, కుంటలను పరిరక్షించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్లో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవ
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. గుండ్లపల్లి ఎక్స్రోడ్డు వద్ద ఉన్న ప్రాంతాన్ని ఒక గ్రామంగా, లోపలి వైపు ఉన్న ప్రాంతాన్�
సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. తొలుత లబ్ధ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ�
‘గో బ్యాక్ ఎ మ్మెల్యే.. ఎమ్మెల్యే డౌన్ డౌన్' అంటూ సొంత పార్టీ నాయకుల నుంచి చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి.. తనకు ఇష్టమ�
మండల కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన సెగ తగిలింది.
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు కాంగ్రెస్ నాయకుల తీరు ఉంది. ప్రజా ప్రయోజనాలకు కేటాయించాల్సిన నిధులను గోల్మాల్ చేసి.. జేబులు నింపుకోవడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా ఉచిత సేవను కూడా వదలలేదు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) జిల్లా కార
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పడంపై రైతులు మండిపడుతున్నారు. విడతలవారీగా రుణమాఫీ చేస్తామని, అందరికీ మాఫీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నా..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరైన రూ.170కోట్ల నిధులను స్థానిక కాంగ్రెస్ నాయకులు వెనక్కి తీసుకొచ్చి గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. ఈ స్కామ్లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్కు తరలిరావడం, అందునా ఒ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర స హకార బ్యాంక్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ నాయకు లు రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టి డీసీసీబీ చైర్మన్ పదవిని �