కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేశ్రెడ్డికి ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ సీటు ఇస్తామని చెప్పింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభు త్వం ఏర్పడి 90 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై జెడ్పీటీసీ �
ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�
ప్రజలకు ఆచరణలో అమలు కాని హామీలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇ చ్చిన ప్రతి హామీని అమలుపర్చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 24.44లక్షల ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూప�
ఎల్ఆర్ఎస్కు ఎలాంటి రు సుం తీసుకోకుండా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రే ణులు నిరసన చేపట్టారు.
: కొత్తూరు కాంగ్రెస్లో చేరికల లొల్లి పతాక స్థాయికి చేరింది. మండల కాంగ్రెస్ నాయకులు తమ ప్రమే యం లేకుండానే కొత ్తవారిని చేర్చుకుంటున్నారని.. స్థానిక నాయకులు మంగళవారం గొడవకు దిగారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో కు
ప్రజలకు సేవ చేసే రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికల్లో రాజకీయ నాయకుల జోక్యం.. ఇప్పుడు మంచిర్యాలలో చర్చనీయాంశమైంది. మార్చి 3న నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడడం వెనుక పెద్ద కుట్రే జరిగిందని సొసైటీలో శాశ్వత సభ
Congress | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదల భూములను కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భూపాలపల్లి పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉడుత సరోజన కుమారు�
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు, రౌడీమూకలతో కలిసి దాడులకు తెగబడ్డారు. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో నివాసముంటున్న సయ్యద�
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కార్యనిర్వాహక వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. మూడు నెలల్లోనే హస్తం పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని శాఖల్లోనూ చోటు చేసుకున్న బ�
దుర్భిణీ వేసి వెతికినా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేశంలో ఎక్కడా సురక్షితమైన చోటు కనిపించడం లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులే దేశానికి చాటి చెప్పా�
బాలగ్రామ్ సేవలు అద్భుతంగా ఉన్నాయ ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండా సమీపంలో ఉన్న బాలగ్రామ్ అనాథాశ్రమ వా ర్షికోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హా