ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం పని చేసిన నాయకులను, కార్యకర్తలను చేర్యాల ప్రాంతంలో పార్టీ పెద్దలు దూరం పెడుతున్నారని, పదవులు ఇవ్వడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట�
జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్ట
బడుగులను అణగదొక్కేందుకు చేస్తున్న కాంగ్రెస్ కుట్రలపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కుల కుంపటిని రాజేస్తున్న ఆ ఆపార్టీ నేతలపై బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బీసీలంతా ఏకతాటి పైకి రావాల
‘అసెంబ్లీ ఎన్నికలప్పటి జోష్, పట్టుదల పార్లమెంట్ ఎన్నికల్లో కొరవడింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. పార్టీలో కొత్తగా చేరిన నేతలకు, పాత వారికి మధ్య సమన్వయలోపం కొ�
‘కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల పాలనలో అరకొర పథకాలు అమలు చేసి, అసలు స్కీంలను గాలికొదిలేసింది. ఆ పార్టీని నమ్మితే నిండా మునుగుడే. మళ్లీ మోసపోవద్దు’ అని ప్రజలకు పెద్దపల్లి బ�
తన భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఇక్బాల్ గురువారం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సుర
Suryapet | కాంగ్రెస్ నాయకులు(Congress leaders) మాదిగ పల్లెలకు (Madiga colonies) వస్తే తరిమికొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు.
తెలంగాణలో గత నెల రోజులుగా రాజకీయ పార్టీలన్నీ రైతు ఆత్మహత్యలపైన రాజకీయం చేస్తున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కూడా ఆత�
‘చామలను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే.. మిమ్మల్ని చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటా’నంటూ మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
నన్ను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కు ట్రలు చేస్తున్నారు.. పదవీకాలం ము గిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొం దించారు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సంచలన ఆరోపణలు చేశా�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రసాద్కుమార్, రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డిలకు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక సవాల్గా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు.