‘నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది’ అంటారు పెద్దలు. కానీ, నేటి రాజకీయాల్లో నోటికి ఎంతగా పని చెప్తే అంత గొప్ప అని భావిస్తున్నారు మన నాయకులు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నాయకుల మాటలే అందుకు నిదర�
ఈ నెల 6న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అవమానించిన అగ్ర వర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను దేశద్రోహులుగా పేర్కొన్న ఆయన.. వారిని కాల్చి చంపేందుకు వీలు కల్పించే ఒక చట్టం చేయాలంటూ �
సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొం
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ కమిటీ నాయకులు వి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం ప్రొటోకాల్ పాటించలేదని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత అన్నారు. బుధవారం ఎస్బీపల్లిలో జడ్పీ నిధులతో నిర్మిస్తున్న అంగన్ వాడీ భవన శంకుస్థాపనకు తనను పిలువకపోపడంప
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు(శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు ను�
నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉద యం హైదరాబాద�
కాంగ్రెస్ను ప్రజలు గెలిపించింది లంకెబిందెలు వెతకడానికి, ఫాంహౌస్ల తవ్వకానికి కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. పాలకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గొడవలు సృ
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పనిచేసినం.. నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అభ్యర్థులు చెబితే పోటీ విరమించుకున్నం.. ఎమ్మెల్యేలు ఎన్నికై రెండు నెలలు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్త
పీర్జాదిగూడ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నట్లు చర్చ కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఏదో విధంగా ప్రలోభపెట్టి మే�
National Flag | గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు(Congress leaders) దౌర్జాన్యానికి పాల్పడ్డారు. జాతీయ జెండాను ఎగురవేస్తున్న కమిటీ నాయకులపై వాగ్వాదానికి దిగి అడ్డుకున్నారు.
సిరిసిల్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 2వేల హెక్టా ర్లు విస్తరించి ఉండగా, ఎల్లారెడ్డిపేట మండ లం గుండారంలో 351హెక్టార్లు రిజ్వర్వ్ ఫారె స్ట్ భూములున్నాయి. 1974-75లోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వెదురు మొక్క�