బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్ను ఇంటికొచ్చి కొడుతా.. అంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తే పా�
వారెంట్ ఉంటేనే ఫోన్ సీజ్ చేయాల్సి ఉంటుందని, కానీ ఎలాంటి వారెంట్ లేకుండానే తన ఫోన్ ఎందుకు సీజ్ చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోనని స్ప
మండల కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని మార్చడంతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలాకాలంగా ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ మండల అధ్యక్షుడి మార్పుతో రోడ్డెక్కాయి.
వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం మండలంలోని జడ్చెరువు, బచ్చురాజ్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్�
భూ కబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ.. సోమవారం కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్ నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్ జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇతర నాయకులతో కలిసి నిరస�
ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ని�
‘ప్రజా పాలన’ పేరు చెప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఒకటే పాట పాడారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, నాయకులు �
పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు ‘కనుగోలు’ ఫ్లాష్ సర్వే షాకిచ్చింది. ఇప్పటి వరకు చక్కర్లు కొట్టినవారి పేర్ల స్థానంలో కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఆశలు పెట్టుకున్న వారిలో దాదాపు సగం మందిక�
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ (Congress) నాయకులు హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు తమను ఆలయం లోపలికి పంపించకపోవడంతో కొండపై ఆందోళనకు దిగారు
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు విముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పలుమార్లు రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేసినా వారు పెద
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నాయకులను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు. ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన�
కాంగ్రెస్ నేతల అక్రమ దందాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతున్నది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా దోచుకు తిందామనే రీతిలో వ్యవహరిస్తుండగా, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, రేషన్ బియ్యం, ఓపెన్ కాస్టు మట్టి తరలింపు.. ఇ