‘తలోదారి’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించింది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీ
దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్లో గురువారం ధర్నాకు దిగారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చేందుకు ముఖం చాటేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర�
జడ్చర్ల మున్సిపాలిటీని గులాబీ పార్టీ మళ్లీ కైవసం చేసుకున్నది. కోనేటి పుష్పలతను ఏకగ్రీవంగా చేస్తూ ఆర్డీవో నవీన్ నియామక పత్రా న్ని అందజేశారు. రెండు నెలల కిందట పార్టీలో కొంతమందిని రెచ్చగొట్టినప్పటికీ మా
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం చౌడూర్ గ్రామ శివారులో కాంగ్రెస్ నాయకులు భూముల కబ్జాకు పాల్పడుతున్న ఘటనను ఎస్పీ ధరావత్ జానకి సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది.
రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్రెడ్డి నేతృత్వంలో శనివారం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్యాద్రినాయుడు, భాస్కర్గౌడ్, షేక్ ఆరీఫ్, వెంకటేశ్త�
తుంగభద్ర నది తీరంలో ఏర్పాటు చే స్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయిస్తామని అలంపూర్ మాజీ ఎ మ్మెల్యే సంపత్కుమార్తో ప్రకటింపజేయించాలని బీఆర్ఎస్వీ జి ల్లా నాయకుడు కుర్వ పల్లయ్య కాంగ్రెస్ నాయకులను �
కేంద్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. అంతేకాకుండా, పరిపక్వత కలిగిన లీడర్లు లేని పార్టీగా చరిత్రలో నిలిచిపోయే దిశగా పయనిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి పదవి ‘కాక’ రేపుతున్నది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా వెడ్మ బొజ్జు పేరును పరిశీలిస్తున్న విషయం బయటికి వచ్చింది. దీంతో తూర్పు జిల్లాగా పేరొ
అధికార పార్టీ కాంగ్రెస్లోనే కాదు.. దాని అనుబంధ సంఘాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. గాంధీభవన్ వేదికగా ఇటీవల జరిగిన గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో వర్గాల వారీగా విడిపోయి సమావేశాన్ని �
నిన్న, మొన్నటి వరకు ఒకేమాట, ఒకే బాటగా నడిచిన ఆ అన్నదమ్ముల మధ్య కోల్డ్వార్ నడుస్తున్నదా? వారిద్దరి మధ్య దూరం పెరిగిందా? ఆరు నెలలుగావారిద్ద మధ్య మాటలు లేవా?
దుద్యాల మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటీబండతండా, పులిచర్లకుంటతండాల పరిధుల్లోని 1,375 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం భూ సేకరణకు చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ అధికారిక సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తూ.. స్టేజీపై మైక్ను తీసుకొని పార్టీ కార్యక్రమంగా మార్చిన సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. సోమవారం మరికల్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక