‘అసెంబ్లీ ఎన్నికలప్పటి జోష్, పట్టుదల పార్లమెంట్ ఎన్నికల్లో కొరవడింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. పార్టీలో కొత్తగా చేరిన నేతలకు, పాత వారికి మధ్య సమన్వయలోపం కొ�
‘కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల పాలనలో అరకొర పథకాలు అమలు చేసి, అసలు స్కీంలను గాలికొదిలేసింది. ఆ పార్టీని నమ్మితే నిండా మునుగుడే. మళ్లీ మోసపోవద్దు’ అని ప్రజలకు పెద్దపల్లి బ�
తన భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఇక్బాల్ గురువారం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సుర
Suryapet | కాంగ్రెస్ నాయకులు(Congress leaders) మాదిగ పల్లెలకు (Madiga colonies) వస్తే తరిమికొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు.
తెలంగాణలో గత నెల రోజులుగా రాజకీయ పార్టీలన్నీ రైతు ఆత్మహత్యలపైన రాజకీయం చేస్తున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కూడా ఆత�
‘చామలను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే.. మిమ్మల్ని చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటా’నంటూ మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
నన్ను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కు ట్రలు చేస్తున్నారు.. పదవీకాలం ము గిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొం దించారు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సంచలన ఆరోపణలు చేశా�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రసాద్కుమార్, రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డిలకు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక సవాల్గా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు.
‘అందరికీ మాట్లాడటానికి మైక్ ఇస్తున్నారు.. నాకు ఎందుకు ఇవ్వ డం లేదు’ అని ప్రశ్నించిన దళితుడైన ఉమ్మడి మహబూబ్నగర్ జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్కు చుక్కెదురైంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమ�
బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్లోకి తీసుకోవద్దని ఆ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం వారు
అబద్ధాలు, గోబెల్స్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు హాయిగా ఉన్నారు. పాపం రైతులేమో ఎండిన పంటలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకర