బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రతో కాంగ్రెస్ నాయకులకు భయం పుట్టిందని, అందుకే కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పు
‘అసెంబ్లీ ఎన్నిలకు ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలు విని వారికి ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని ఆగం చేసిండ్రు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో ఇప్పుడు గోసపడుతున్నం.. ఎంపీ ఎన్నికలు వస్తుండటంతో మళ్�
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. సమయం, తేదీ, వేదిక మీరే నిర్ణయించండి’ అని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అబ�
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నాయకులు శనివారం కలిసి విన్నవించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా భద్రతను పెంచాలని కోరారు. తెలంగాణలో ఎన్�
తెలంగాణ ప్రజలు పవిత్రంగా భావించే గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నాయకులు అవమానకర రీతిలో ప్రవర్తించారు. అమరుల త్యాగాలను లెక్కచేయకుండా చెప్పులేసుకొని స్థూపం వద్ద హంగామా సృష్టించారు. ఏక�
బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ఎంపీ రామసహా
దేవుడిపై ఒట్లు.. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్ర
ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించి న కాంగ్రెస్ నాయకులపై అధికారులకు కేసులు నమోదు చేస్తున్నా రు. శ్రీరామనవమి రోజున ఓ గుడికి వెళ్లిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రూ.లక్ష విరాళం ఇచ్చిన ఘటనలో కే�
సిర్పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్పలు మీ పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు మంత్రి సీతక్కకు గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబు రాసిన బహిరంగ లేక సా�
ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం పని చేసిన నాయకులను, కార్యకర్తలను చేర్యాల ప్రాంతంలో పార్టీ పెద్దలు దూరం పెడుతున్నారని, పదవులు ఇవ్వడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట�
జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్ట
బడుగులను అణగదొక్కేందుకు చేస్తున్న కాంగ్రెస్ కుట్రలపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కుల కుంపటిని రాజేస్తున్న ఆ ఆపార్టీ నేతలపై బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బీసీలంతా ఏకతాటి పైకి రావాల