ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ “లోకల్లో ఉండరు.. హైదరాబాద్లోనూ దొరకరు”అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మొత్తం కథనంలో ఎమ్మెల్యే చెడ్డవారని, మంచివారనే అర్థం వ�
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కుందారం రిజర్వ్ ఫారెస్టులో దాదాపు వంద ఎకరాలను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీ స్కెచ్ వేశారు. పొలంపల్లి, తాళ్లగూడెం, భీమారం గ్రామాల నేతలకు ఆ భూములను హస్తగతం చేసుకొ
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మంగళవారం రామగిరి మండలం నాగేపల్లిలోని సులభ్ కాంప్లెక్స్ను కూల్చివేశారు. గ
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సమావేశానికి సభ్యులకు బదులు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంపై పలువురు అ భ్యంతరం తెలిపారు.
ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వృద్ధులను ఓటెయ్యకుండా అడ్డుకుని కాంగ్రెస్ నాయకులు జులుం ప్రదర్శించారు. మహబూబాబాద్ మండలంలోని సికింద్రాబాద్ తండాలో దైవకృప అనాథాశ్రమంలో ఏడుగురు వృద్ధులు ఉన్నారు. వారందరికీ ఇ�
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు చోట్ల డబ్బు పంపిణీ చేస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని రూ.3లక్షలు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశా
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు డబ్బు పంపిణీకి యత్నించారు. శేరిలింగంపల్లిలోని హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటీ శాతవాహన నగర్లో కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ భాను, ఆ పార్టీకి చెందిన కార�
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఎన్నికల జరుగుతున్న క్రమంలో
లోక్సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించగా అధి�
బీఆర్ఎస్ ఎంపీటీసీపై కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాడి చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎంపీటీసీ సంగన్న గ్రామస్తులకు ఓటరు స్లిప్పులు అందజేస్త�
మహబూబ్నగర్ రూరల్ మండలం పో తన్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. కొన్ని రోజులుగా మాజీ స ర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతోనే ఘర�
బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. నాగారంలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, చిట్టిరెడ్డి రత్నాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్
పరకాలలో పోలింగ్ సరళిపై చర్చించుకుంటున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగయ్య, రత్నాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏరుకొండ శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యాయి.