Padi kaushik reddy | రాష్ట్ర మంత్రులు ఏ రంగాన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని, బూడిదను కూడా వదలలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ తరలింపులో పొన
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులను అక్కున చేర్చుకొని, నాణ్యమైన విద్యనందిస్తున్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్�
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తిని బంధించి.. విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మ�
బోరు వాహనాల కమీషన్ ఇవ్వకపోవడంతో కొందరు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా బీఆర్ఎస్ నేత బైక్ను లాక్కెళ్లిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్నది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కే)లో దుండగులు బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి వస్తువులను చిందరవందర చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులు బదిలీ కానున్నారు. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పని చేసిన అధికారులకు స్థాన చలనం తప్పకపోవచ్చు.
పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు జూన్ 2తో ముగుస్తుండటంతో ఏపీ నేతలు మళ్లీ ఉమ్మడి కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్�
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించి ఓరుగల్లు కీర్తిని తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘కేసీఆర్ ఆనవాళ్లు’ ఉండకూడదనే అక్కసో.. లేక చారిత్రక ప్రాధాన్యతప�
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుతో భయం కలిగిస్తోందని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు.? చే�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. నల్లగొండ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న ఎమ్మెల్సీ స్వతం త్ర అభ్యర్థి అశోక్ నార్కట్పల్లిలో పో లి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత మండలంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఇసుక పంచాయితీ తలెత్తింది. కొత్త, పాత వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణు లు విడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి వ్య తిరేకంగా పనిచేసిన వా�
ధాన్యానికి రూ.500 బోనస్పై కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకు సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కీలక నేతలంతా ధాన్యానికి బోనస్ ఇస్తామ�
వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకుడు గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేసిన ఘటన రామాయంపేట పట్టణంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు
ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్ వరుస హత్యలతో ఉలిక్కిపడుతున్నది. బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రేరేపిత హత్యలు, దాడులతో స్థానిక మంత్రి కొల్లాపూర్ను రావణ కాష్టంలా మార్చారు.