Congress | ప్రభుత్వ పథకాల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు రసాభాసాగా మారుతున్నాయి. పేరుకే గ్రామసభులు నిర్వహిస్తున్నా పెత్తనం అంతా కాంగ్రెస్ నాయకులదేనని (Congress leaders) ప్రజలు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి గ్రామాల్లో జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ పనితీరుపై గ్రామసభలో నిరసనల హోరు కొనసాగుతున్నది. రెండోరోజూ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్
‘అవి ఇస్తం.. ఇవి ఇస్తం అని ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలిచ్చిండ్రు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని అడిగితే దాడులు చేయిస్తున్నరు. గ్రామసభల్లో అర్హులను పకనబెట్టి అనర్హులకు పథకాల
ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకే రేవంత్ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. అందుకు నిదర్శనమే ప్రజాపాలన దరఖాస్తులు, గ్రామసభల ద్వారాఎంపిక చేసిన పథకాలకు �
పెత్తందారులకు కాంగ్రెస్ నేతలు వారసులైతే, తాము తిరగబడే వారికి వారసులం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. గ్రామసభల్లో ప్రభుత్వంపై ప్రజలు ఎకడికకడ తిరగబడుతున్నారని త�
కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలను పంచుకునేందుకే గ్రామసభలను ఏర్పాటు చేశారని, ఆరు గ్యారెంటీల పేరుతో 13 హామీలిచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని ఎఫ్డీసీ
Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి (MLA Goodem Mahipal Reddy)సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురవుతున్నది.
సుమారు ఏడాదిన్నర కిందట ఏసీ రూముల్లో కూర్చున్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో మేధోమథనం చేసినట్టుగా హంగామా చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలనే కాపీ చేస్తూ, వాటికి అదనంగా 2 నుంచ
గాంధీ కుటుంబాన్నే నమ్ముకొని కాంగ్రెస్ జెండాను మోసిన అసలైన నేతలను పక్కకు నెట్టి, జెండాలు మార్చిన వలస నేతలు రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులను ఎగురేసుకుపోన్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.
తన ఇంటిపై దాడి చేసి, గూండాల్లా వ్యవహరించి, కులం పేరుతో దూషించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం కరీంనగర్ రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
స్థాని క ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను అతడి నియోజకవర్గంలోని ప్రజలు దహనం చేయడం స్థానికం గా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దశబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్న బీఆర్�
కొడంగల్ నియోజక వర్గంలోని దౌల్తాబాద్కు చెందిన దాదాపు 30 మంది కాంగ్రెస్ నాయకులు, రైతులు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం దౌల్తాబాద్లో పర్యటించారు.