కాంగ్రెస్ పార్టీలో ఏసీబీ చి చ్చు రేగుతున్నది. వారం రోజుల కిందట వెల్దండ ఎ స్సై ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో కొత్త, పాత కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు.
కేసీఆర్ నాయక త్వంలో దమ్మున్న బీఆర్ఎస్ వెంటే ఉంటానని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అ
అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే కాంగ్రెస్ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మండిపడ్డారు. విద్యపై రాజకీయాలు చేయొద్దని, చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీపడాలని �
అధికార పార్టీ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్కు చెందిన మడిగె ప్రైవేట్ వ్యక్తి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా మారిన
ఫిరాయింపులను ప్రోత్సహించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఒకవైపు సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాల రేగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు ‘కాలం చెల్లిన’ కారణాలు చెప్పి తమ పనులను సమర్థించుకోజూస�
కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు ఓ కింది స్థాయి అధికారి బదిలీ అయ్యారు. ‘కండువా కప్పుకుంటేనే కరెంట్' అనే శీర్షికన ఈ నెల 11న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వరంగల్ �
Padi kaushik reddy | రాష్ట్ర మంత్రులు ఏ రంగాన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని, బూడిదను కూడా వదలలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ తరలింపులో పొన
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులను అక్కున చేర్చుకొని, నాణ్యమైన విద్యనందిస్తున్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్�
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తిని బంధించి.. విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మ�
బోరు వాహనాల కమీషన్ ఇవ్వకపోవడంతో కొందరు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా బీఆర్ఎస్ నేత బైక్ను లాక్కెళ్లిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్నది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కే)లో దుండగులు బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి వస్తువులను చిందరవందర చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.