అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనబెట్టిన కాంగ్రెస్, మరోమారు మాదిగలను మోసం చేయడానికే ఆర్డినెన్స్ తెస్తామంటున్నదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎస్సీ వ�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని, దాని స్థానంలో భూ మాత తెచ్చి పట్టాదారు, కౌలుదారు కాలం పొందు పరుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. అంటే ఇప్పుడున్న ధరణితో కాంగ్రెస్ నేత
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికుర్దు గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకొని ఓ హోటల్ వద్ద ఛాయ్ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అందోల్ ఎమ్మెల్యే క్రాంత
నఖల్ మార్నేకో అఖల్ రహ్నా.. అంటే కనీసం నఖలు కొట్టేందుకైనా కాస్త తెలివి ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్కు అది కూడా లోపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను కాస్త అటుఇటుగా మార్చి.. కాంగ్రెస్ �
బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో చోటుచేసుకున్నది. కొంతమంది యువకులు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల (నిరుద్యోగులు) ముసుగులో సీఎం కేసీఆర్�
BRS | ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ నేత కాటూరి రమేష్తో పాటు పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీ
Minister Niranjan Reddy | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్తి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) నివాస గృహంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ సహదేవ్ యాద�
సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు సార్లకు పైగా ఓటు వేసిన వారున్నారు.. ఎవరికి వేసిన ఓటు మంచి జరిగిందో ఆలోచించాలి. కాంగ్రెస్కు వేసిన ఓటు రైతాంగాన్ని సర్వనాశనం చేసింది.
కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకు భారీషాక్ తగిలింది. ఆయన స్వగ్రామమైన మానకొండూర్ మండలంలోని పచ్చునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి బైబై చెప్పి.. బీఆర్ఎస్కు జైకొట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట్లో కాంగ్రెస్ మైనార్టీ విభాగానికి చెందిన సుమారు 300 మంది మైనార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్లు గోపాల సునీత, విజిత ప్రశాంత్ యాదవ్ల నేతృత్వంలో �
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి విపక్షాలు కాదు, విషవృక్షాలు. ప్రతిపక్షాల లక్ష్యం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఇందుకోసం అవి అబద్ధాలు ఆడటాన్ని అలవోకగా అలవాటు చేసుకున్నాయి.