కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జనగామలోని క్యాంప్ కార్యాలయంలో తరి�
Congress Party | నర్సాపూర్ కాంగ్రెస్లో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ మధ్య లుకలుకలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ గ్రామ అధ్యక్షుడిపై కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు కేసు పెట్టి �
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుందని చెప్పారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానికి సమాధానాలను తయారుచేసి, పం
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి కొట్టుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. పోలీసులు వచ్చి �
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్నగర్ డివిజన్ లోని రామ్ నరేశ్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్�
అధికారంలో ఉండి గజ్వేల్ను అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన�
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ కలెక్టరేట్కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆందోళన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు గత 15 నెలలుగా చెప్తున్నది నిజమా? లేక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోని అంశాలు నిజమా? ప్రస�
Congress leaders | రాజకీయ గురువులు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మోసం చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Panchayat Plots | ఊరుకొండ గ్రామపంచాయతీకి చెందిన సర్వే ప్లాట్లను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారని గ్రామ యువత నేతాజీ యువజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
Students | కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఇద్దరు స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు వచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందే డప్పుక�