ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు వ్యవహారం ఒక అడుగు ముందుకు- రెండడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న దక్షిణభాగం రోడ్డు అలైన్మెంట్ ఇప్పటికే అష్టవంకరలు తిరుగుతుండగా, గతం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు స్టేజిపైనే కొట్టుకున్నారు. పరస్ప రం కుర్చీలు విసురుకుంటూ ఘర్షణ పడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్లో నిర్వహించిన కుల గణన సమావేశంలో ఈ ఘర
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు నెలల కిందట సర్వేనెంబర్ 525లోని ఆదర్శనగర్లో దివ్యాంగుల ఇండ్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడంతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు బీఆర్ఎస్ న�
ప్రజల జీవనోపాధిని కూల్చేయడమేనా ప్రజాపాలన అని లంబాడా హక్కుల పోరా ట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆ�
బీఆర్ఎస్ హయాం లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో భూసేకరణ చేపట్టారు. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ప్రభుత్వం అందించింది. కోర్టు కేసులు, చిన్నపాటి కారణాలతో కొంతమందికి పరిహారం అందల
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ రైతు పోరు బాట చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేయడంపై బీఆర్ఎస్ నాయక�
వర్గల్ ఇండస్ట్రియల్ పార్కుపై కాంగ్రెస్ నాయకులు ఎన్జీటీలో వేసిన కేసులను పక్షం రోజుల్లో వాపస్ తీసుకోవాలని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీల కూర్పు వివాదాస్పదమవుతున్నది. కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ జరుగుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వారే పెత్తనం కొనసాగిస్తుండడం రాజకీయ దు�
‘మాది ప్రజా పాలన’ అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. నిజంగా ప్రజలు ఉండాల్సిన చోట వారిని ఉండనీయడం లేదు. ప్రజలను పక్కకు నెట్టి వారే కుర్చీలు వేసుకొని మరీ కూర్చుంటున్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకే
భార్యాభర్తల గొడవలో కాంగ్రెస్ నాయకులు తలదూర్చి భర్తపై దాడి చేయడంతో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మల్లంపల్లిలో బుధవారం చో టుచేసుకున్నది. బాధితుడితోపా
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కాంగ్రెస్కు కొత్త వివాదాలను తెచ్చిపెడుతున్నది. ఈ కమిటీల్లో చోటు కోసం పార్టీలో వివిధ వర్గాలు ‘ఢీ అంటే ఢీ’ అనే పరిస్థితి కనిపిస్తున్నది. అందులో భాగంగానే మెజార్టీ వార్డులు, డివిజన�
పాఠశాలలో తన సొంత డబ్బులతో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యేను అడగడానికి వెళ్లిన మాజీ సర్పంచ్పై కాంగ్రెస్ నాయకులు దౌర్జాన్యానికి పాల్పడ్డారు.
భార్యాభర్తల తగాదాలో తలదూర్చి కుటుంబ విలువలను, బంధుత్వాలను తెంచేలా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో శనివారం ఆయిల్పామ్ రైతులకు జరిగిన అవగాహన కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు.
Srisailam Damమంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల మాజీ ఎంపీపీ స్వర్ణలత భర్త, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్పై గురువారం కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. మండలంలోని రాపల్లిలో రోడ్డుపక్కన కారు న�