అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పని చేస్తూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అయినా ఆ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశార�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇలా భర్తీ చేసిన వాటిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాత నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి విడుతలో సొంత స్థలం ఉన్న �
జిల్లా మేజిస్ట్రేట్ అయినటు వంటి కలెక్టర్ చాంబర్ను కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయంలా మార్చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ �
మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు సబ్సిడీపై వచ్చిన స్ప్రింక్లర్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. స్థా నిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి సబ్సిడీపై వచ్చిన స్ప్రింక్లర్లను సోమవారం కొందరు రైతులకు అందజేసి వె�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై యూత్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల పెత్తనం బాగా పెరిగిపోతున్నది. అధికారులు కాంగ్రెస్ నేతలకు అన్ని రకాలుగా సాగిలాపడినట్టు కన్పిస్తున్నది. వరంగల్లోని అజంజాహి మిల్లు కార్మిక భవన్ భూమి కబ్జా వ్�
అసెంబ్లీలో పలువురు నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, అలాకాకుండా ఇక పై అసెంబ్లీ వద్ద కూడా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు ఘాటుగా స్పం�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు డబ్బులు వసూలు చేసిన ఘటన వరంగల్ జిల్లా లెంకాలపల్లిలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు ఓ ఇద్దరి వద్ద రూ.5 వేల చొప్�
MLC Kavitha | తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ, కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏ శిక్ష వేస్తారో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్స�
దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ కమిటీ సమావేశం రసాభసగా మారింది. సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది.
‘ప్రభుత్వం రూ.2 లక్షలలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఆ విషయం ఎవరూ చెప్పరు.. 2 లక్షలకుపైగా ఉన్న రుణమాఫీ గురించి మాత్రం అడుగుతరు’ అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అసహనం వ్యక్తంచే