కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శనివారం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకల్లో తనకు గుర్తింపు ఇవ్వల�
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు ఆ పార్టీలోని అసమ్మతివర్గం నుంచి నిరసన సెగ తప్పడం లేదు. గెలుపు కోసం అన్ని విధాలా పని చేసిన తమను పట్టించుకోవడం లేదని, మండల, గ్రామ కమిటీలకు సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో �
భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యతో తనకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధమూ లేదని బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. కావాలనే కాంగ్రెస్ నేతలు సోషల్ �
Vakiti Srihari | కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నరంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే విమ�
అంతా హడావుడి తప్ప ప్రణాళిక ఉండదు. కార్యాచరణ అస్సలు రూపొందించరు. సమావేశాల మీద సమావేశాలు పెడుతారు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎడతెగని జాప్యం చేస్తారు. ఇదీ బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ తీరు. మేయర్ గద్వాల్
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
ఖద్దరు.. ఖాకీ... సాధారణంగా రెండూ కలిసే ఉంటాయంటరు. కానీ తేడా వస్తే ఖాకీ బయటికి తెల్వకుండా స్విచ్ నొక్కుతాడు! ఖాకీ లబోదిబోమని బహిరంగంగానే విరుచుకుపడతాడు. గత కొంతకాలంగా రాష్ట్రంలో... మరీ ముఖ్యంగా గ్రేటర్ హైద�
BRS Leaders | అభివృద్ధి చేయడం చేతకాని కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు, రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని హస్తినాపురం మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మనాయక్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారిలు ధ్వజ�
జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి స్వగ్రామమైన నర్సాయపల్లికి చెందిన ముఖ్య నాయకులు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. మద్దూరు మండలం నర్సాయపల్లి, చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామాలకు చెందిన కాంగ�