హైదరాబాద్ మహా నగరం చుట్టూ చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) రంగులు మార్చుకుంటున్నది. దక్షిణభాగంలో దారి తప్పుతున్నది. గుట్టుగా రూటు మార్చుకుని, బడా నేతల భూముల దగ్గర గీత దాటుతున్నది.
కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవుపలికారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు సీఎం, మంత్రులు అరికెపూడి గాంధీ, కౌశ�
సాయం చేయకుండా చేసినట్లు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నేతల తీరుపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన గోవింద్ దుబాయిలో అనారోగ్యానికి గురైతే, ఎమ్మ
హస్తం పార్టీలో పదవుల పందేరానికి తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటికీ పదవుల భర్తీ పూర్తికాలేదు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో తీవ్ర నైరాశ�
రాష్ట్రంలో ఇప్పుడంతా నిఘా రాజ్యం నడుస్తున్నది. మంత్రులు, కీలక నేతలపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కొందరు మంత్రుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసు శాఖలోని నిఘా విభాగం ఆధ్వర్యంలో ప్రత్య
వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులక�
ప్రజల నుంచి బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అర్థమవుతున్నందునే ఖమ్మం జిల్లాలో పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంపై కాంగ్రెస్ నాయకులు గూండాల్లాగా దాడులు చేయడం సరికాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుపట్టార�
సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా గుబులు కమ్ముకుంది. చెరువుల, కుంటలను పరిరక్షించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్లో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవ
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. గుండ్లపల్లి ఎక్స్రోడ్డు వద్ద ఉన్న ప్రాంతాన్ని ఒక గ్రామంగా, లోపలి వైపు ఉన్న ప్రాంతాన్�
సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. తొలుత లబ్ధ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ�
‘గో బ్యాక్ ఎ మ్మెల్యే.. ఎమ్మెల్యే డౌన్ డౌన్' అంటూ సొంత పార్టీ నాయకుల నుంచి చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి.. తనకు ఇష్టమ�
మండల కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన సెగ తగిలింది.
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు కాంగ్రెస్ నాయకుల తీరు ఉంది. ప్రజా ప్రయోజనాలకు కేటాయించాల్సిన నిధులను గోల్మాల్ చేసి.. జేబులు నింపుకోవడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా ఉచిత సేవను కూడా వదలలేదు.