శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్నగర్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు సిద్దం శ్రీకాంత్, డివిజన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణలతో పాటు 50 మంది కాంగ్రెస్ సీ�
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు రైతులను నట్టేట ముంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు 1,85,750 మంది ఉండగా.. కేవలం 64,187 మందిక�
‘రైతులను నిండా ముంచి రైతు పండుగ పేరిట సీఎం రేవంత్రెడ్డి గప్పాలు కొడుతున్నారు.. ఏడాది పాలనలో రూ.63 వేల కోట్ల మోసం చేశారు’ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
జిల్లాలో ప్రొటోకాల్ గాడి తప్పింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యటనలో మరోసారి ఇది పునరావృతమైంది. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస�
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయినికి అవమానం జరిగింది.
మండల కేంద్రంలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో దివ్యాంగులు తహసీల్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘నేను ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నాను. ఈ పర్యటనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదు. లోక్సభ సమావేశాల్లో పాటించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చించి, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి నిధులు రాబడతా�
చెప్పిన అబద్ధం చెప్పకుండా కొత్త అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం, అది విఫలమైతే మాట మార్చడం కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాటిగా మారింది. కర్ణాటక, తెలంగాణలో గ్యారెం�
గత రెండు రోజుల నుంచి మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్కు గురై దవాఖాన పాలైన ఘటన అందరికీ విధితమే. గురువారం కూడా జిల్లా అధికారుల ముందే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తి�
‘హస్త’ రేఖలు చెదిరి పోతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్త రాగాలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ ర
‘తలోదారి’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించింది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీ
దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్లో గురువారం ధర్నాకు దిగారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చేందుకు ముఖం చాటేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర�
జడ్చర్ల మున్సిపాలిటీని గులాబీ పార్టీ మళ్లీ కైవసం చేసుకున్నది. కోనేటి పుష్పలతను ఏకగ్రీవంగా చేస్తూ ఆర్డీవో నవీన్ నియామక పత్రా న్ని అందజేశారు. రెండు నెలల కిందట పార్టీలో కొంతమందిని రెచ్చగొట్టినప్పటికీ మా
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం చౌడూర్ గ్రామ శివారులో కాంగ్రెస్ నాయకులు భూముల కబ్జాకు పాల్పడుతున్న ఘటనను ఎస్పీ ధరావత్ జానకి సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది.