మక్తల్ మండలం కొండ దొడ్డి వాగులో అదే మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వాగులో ఇసుకను తరలిస్తూ నర్వ మండల కేంద్రంలోని కల్వల...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం మల్కపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలింది.
బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసి పోయినప్పటికీ ఇంకా తామే కార్పోరేటర్ల మన్న ధీమా�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వే పోలీసు బలగాలను మోహరించి సర్వే చేపడుతున్నా రైతుల నుంచి ఆటంకాలు తప్పడంలేదు. సోమవారం నారాయణపేట జిల్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి శివారులో ఆర్ఐ గోపాల్రావు, జూ
‘పైసలు ఎందుకిచ్చావ్...పైసలు ఇయ్యాల్సిన అవసరం ఏముంది...నీ పదవి కోసమే పైసలు ఇచ్చావ్'.. అంటూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డిని అదే మండలానికి చెందిన సీనియర్ నాయకుడు లద్దిపీ
ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను అధికారులపై నెట్టేసి, మంత్రులు తప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. 8 రోజుల క్రితం దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మ�
కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాడ�
బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డి హత్యా ఘటన మరవకముందే పెద్దకొత్తపల్లి మండలంలో మరో నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జుల పరమేశ్ నాయుడుపై హ త్యాయత్నం జరిగింది. ప్రభుత్వ ప థకాలపై ప్రశ్నించినందుకు
కాంగ్రెస్ 14 నెలల పాలనలో రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్లగొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పం
Tharigoppula | సోలిపూర్ గ్రామానికి చెందిన పాండ్యాల భిక్షపతి ఇటీవల అప్పుల బాధతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దండెం ప్రకాశం ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేల ఐ�