‘ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటది..ప్రభుత్వం దిగిరాకుంటే పార్టీ తరఫున పోరాడుతం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు హరీశ్రా�
‘వచ్చే ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఎమ్మెల్యే పీఎస్సార్ అంటున్నడు. అప్పటి దాకా ఎందుకు.. ఇప్పుడే రాజీనామా చేసి రా.. పోటీకి దిగుదాం. ఒకవేళ అంత మెజార్టీ వస్తే మేము రాజకీయాలను వదిలేస్తం’ అంట
రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్ పెద్దలకు కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. అమృత్ స్కాంపై బీజేపీ కేంద్ర మంత్రుల మాటలు చూస్తుంటే ఇవి నిజమనిపిస్తున్నదని చెప్పారు.
జనగామ కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. అంతర్గత కుమ్ములాటలతో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేపుతున్నది. ‘హత్యా రాజకీయాల’ నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే రక్షణ కావాలంటూ పోలీస్స్టేషన్ మెట్�
KTR | రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శ
Kaleshwaram | కరీంనగర్ : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మాజీ బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే �
చెన్నూర్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇసుక.. రేషన్ బి య్యం అక్రమ రవా ణా.. చెరువుల కబ్జా.. ఇలా ఏ దందాలో చూసినా వారి ‘హస్తం’ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లీగల్ దందాలేకాక �
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన మహేశ్కుమార్గౌడ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పదవులను అటుంచితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వ మార్పుపై సర్వత్రా ఆసక్తి నెలక
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం ఆలైన్మెంట్లో ఎలాంటి మార్పులు జరగపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయకుంటే సీబీఐ విచారణ కోరాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసి�
అధికారం ఉన్నా, లేకపోయినా అంతర్గపోరు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు. అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత దూషణలతో కొందరు నాయకులు ఆ పార్టీ పరువును బజారుకీడ్చేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా, జనగామ కాం గ్రెస
యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానాని
RRR Alignment | నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) గతంలోనే రూపొందించిన ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ను మార్చటం వెనుక మతలబు ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ర
శనిగకుంట చెరువు మొత్తం విస్తీర్ణం 39 ఎకరాలు. దీని శిఖం 33.22 ఎకరాలు, ఎఫ్టీఎల్ కలుపుకొని 42 ఎకరాలు ఉంది. దీనికి బఫర్జోన్ కలుపుకుంటే మొత్తం 60 ఎకరాలు అవుతుంది. కానీ, ఇప్పుడు శనిగకుంట చెరువు 60 ఎకరాల విస్తీర్ణంలో �