ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి పదవి ‘కాక’ రేపుతున్నది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా వెడ్మ బొజ్జు పేరును పరిశీలిస్తున్న విషయం బయటికి వచ్చింది. దీంతో తూర్పు జిల్లాగా పేరొ
అధికార పార్టీ కాంగ్రెస్లోనే కాదు.. దాని అనుబంధ సంఘాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. గాంధీభవన్ వేదికగా ఇటీవల జరిగిన గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో వర్గాల వారీగా విడిపోయి సమావేశాన్ని �
నిన్న, మొన్నటి వరకు ఒకేమాట, ఒకే బాటగా నడిచిన ఆ అన్నదమ్ముల మధ్య కోల్డ్వార్ నడుస్తున్నదా? వారిద్దరి మధ్య దూరం పెరిగిందా? ఆరు నెలలుగావారిద్ద మధ్య మాటలు లేవా?
దుద్యాల మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటీబండతండా, పులిచర్లకుంటతండాల పరిధుల్లోని 1,375 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం భూ సేకరణకు చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ అధికారిక సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తూ.. స్టేజీపై మైక్ను తీసుకొని పార్టీ కార్యక్రమంగా మార్చిన సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. సోమవారం మరికల్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక
ప్రభుత్వ వైఫల్యం.. పోలీసుల నిర్లక్ష్యం.. కాంగ్రెస్ నాయకుల ప్రోద్భలంతో పోలీస్స్టేషన్ సాక్షిగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న గిరిజన బిడ్డ లకావత్ శ్రీను కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ని
ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు పదవులు పొందగానే రైతులను పూర్తిగా విస్మరించారని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్తలు కవుల సరస్వతి, కుందారపు నారాయణ మండిపడ్డా�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న 1200 మంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, ఇది వదలకపోతే ఈనెల 20వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్తామని పంచాయతీ ఎంప్లాయీస్ అం�
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధి వసూళ్ల పర్వానికి తెరలేపాడు. గుట్టపైన కొత్తగా దుకాణాలకు అనుమతి ఇప్పిస్తానంటూ అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ దందాలో మొదట 50 లక్
Mancherial | మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసేందుకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్�
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యేల ముందు సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 2న నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో డీ�
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రార�