ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, భూ భారతి పోర్టల్ను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున�
‘కేసీఆర్ ఆనవాళ్లను లేకుండ చేస్తం’ అని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇదిగో ఇక్కడ బీఆర్ఎస్ వాల్ రైటింగ్లను చెరిపే పనిలో పడ్డరు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలన్న పిలుపుతో బీఆర్ఎస్ ఊరూ
Congress Complaint | మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం కావడంతో ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Atmakur | మండల పరిధిలోని మూలమల్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ వినయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరమేష్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు రహమత్తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆపార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రశ్నించడం తప్పా అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసిన ఘట�
రాష్ట్ర మంత్రివర్గంలో హెలికాప్టర్ చిచ్చు రేగినట్టు తెలుస్తున్నది. కొంతమందికి మాత్రమే హెలికాప్టర్ వాడుకొనే అవకాశం లభించడంపై మిగిలిన వారు.. తాము మంత్రులం కాదా? హెలికాప్టర్ వాడే హక్కు తమకు లేదా అంటూ మన�
MLA kotha Prabhakar Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి సబ్బండ వర్ణాలు సహకరించడానికి ముందుకు వస్తున్నరన్నారు.. మీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అగత్యం మాకు పట్టలేదని, మీకు మీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనే మా బీఆర్ఎస్కు చెంద�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
హామీలు అమలు చేయని కాంగ్రెస్ పాలనతో విసిగి, గత కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, బోథ్ నియోజకవర్గంలో ప్రగతిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని బోథ్ ఎమ్మెల్�