అధికార కాంగ్రెస్ నేతలు (Congress) తమ హోదాను చాటుకునేందుకు పార్టీ అధినేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీల బోర్డులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో అవి కాస్త ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని మండిప�
ఏమైనా సమస్యలుంటే తనకు, లేదంటే పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి తీసుకురావాలని పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఒకవేళ తమకు చెప్పడం ఇష్టం లేకుంటే రాహుల్గాంధీ అపాయింట్మ�
రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు శంకరగిరి మాన్యాలే దిక్కని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువడం ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
Adilabad | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Union Budget) తెలంగాణకు అన్యాయం జరిగిందని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress) నాయకులు ఆందోళనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వ�
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిరంగ చర్చకు పిలుపు నేపథ్యంలో ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజంతా హైటెన్షన్ నెలకొన్నది. ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చకు వస్తారనే స
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయా నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. నాయకులను నిద్రిలేపి మరీ వెంట తీసుకెళ్ల
కేసీఆర్ నిలబడుతడు... కలబడుతడు... రేవంత్ నువ్వు మాట మీద నిలబడు... బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రావాలంటూ చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పా
రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజలతోపాటు సొంత పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంటున్నది. ఏడాది పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షాలు దుమ్మెత్తిపోస�
Congress | రాష్ట్రమంతా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 36 గంటలు సమీపిస్తున్నా పెద్దపల్లి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress leaders) ఎన్నికల కోడ్ను పట్టించుకోవడం లేదు.
BRS Leader Prakash | రాష్ట్ర ప్రయోజనాలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేనితనంతో మేడిగడ్డ ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాశ్ తీవ్రంగా విమర్శించ�
మీకన్నా కేసీఆర్ ప్రభుత్వ పాలనే నయం.. అని ఓ రైతు యువజన కాంగ్రెస్ నా యకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మండలకేంద్రంలో కాంగ్ర
మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాంగ్రెస్ నేత చెయ్యెత్తిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. సోమవారం రైతులు పల్లి విక్రయించేందుకు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తు�
Jagadish Reddy | నల్లగొండ కుక్క మూతి నేతలకు మేం భయపడం. తెలంగాణ రాష్ట్రం రైతాంగం మద్దతుతో ఏర్పడిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన సభ రసాభాసగా, రక్తసిక్తంగా మారింది. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ�
ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నేతలకు అవమానం జరుగుతున్నది. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు వె