గాంధీ కుటుంబాన్నే నమ్ముకొని కాంగ్రెస్ జెండాను మోసిన అసలైన నేతలను పక్కకు నెట్టి, జెండాలు మార్చిన వలస నేతలు రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులను ఎగురేసుకుపోన్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.
తన ఇంటిపై దాడి చేసి, గూండాల్లా వ్యవహరించి, కులం పేరుతో దూషించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం కరీంనగర్ రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
స్థాని క ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను అతడి నియోజకవర్గంలోని ప్రజలు దహనం చేయడం స్థానికం గా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దశబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్న బీఆర్�
కొడంగల్ నియోజక వర్గంలోని దౌల్తాబాద్కు చెందిన దాదాపు 30 మంది కాంగ్రెస్ నాయకులు, రైతులు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం దౌల్తాబాద్లో పర్యటించారు.
ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం ఏమిటని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పూర్తిగా �
పట్టా భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులపై అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు డిమాండు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంటున్నది. ముఖ్యనేత ఆధిపత్యం మితిమీరుతున్నదని, పార్టీని వలసనేతలతో నింపుతున్నారని పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.
Harish Rao | ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని, గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హర�
Rythu Bandhu | బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రూ.25 వేల కోట్లను వృథాచేసిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. అంటే మూడొంతుల మంది రైతులను దొంగలుగా చిత్రీకరిస్తార�
వంద శాతం రుణమఫీ చేశామని ఊకదంపుడు ప్రకటనలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్న ము ఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు తప్పని ని రూపిస్తూ స్వయంగా అధికార పార్టీకి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక శ�