ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అసహనానికి లోనవుతున్నారని, అందుకే ప్రజలను పక్కదారి పట్టించే కుట్రలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ �
కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. సాధారణంగానే గ్రూపులు కడుతుంటా రు. ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరుగుతున్నది. అర్హుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉండడంతో వారికి నచ్చినవారినే ఎంపిక చేస్తున్నారు.
Congress leaders | రామగుండం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
పచ్చని పాలమూరు హత్యా రాజకీయాలకు వేదిక అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుల అండ చూసుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోతున్నారు. వారి దౌర్జన్యాలకు పోలీసులు సైతం వంతపాడటం మరింత విషాదం.
భూ వివాదంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి కూడా పోలీసులు కొందరికి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింద
Congress Leaders | కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా అన్నదాతలతో కలిసి హస్తం నేతలు పోరుబాట పట్టారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్లో కలకలం రేపుతున్నవి. ఇన్నాళ్లూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రాజెక్టుపై అర్థం, పర్థం లేని ఆరో�
Palakurthi | పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ వేదికగా బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడ�
మండలంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సవాల్ విసిరి, చర్చకు వచ్చిన నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం చేశారు. మూకుమ్మడిగా తరలివచ్చి దాడికి యత్నించారు. మంగళవారం ధర్మారం మండల కేంద్రంల
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా కొప్పుల ఈశ్వర్ మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి.. చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. దీనిపై స్పందించిన బీఆర
Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ కుమార్ తెలిపారు.