MLA Krishna Rao | తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగితే... ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! నిన్నటిదాకా గ్రేటర్ కాంగ్రెస్ నేతల గురి ఇట్లనే ఉండె. ఎమ్మెల్సీ టు క్యాబినెట్ దిశగా.. పైకి ఎమ్మెల్సీ ప్రయత్నాలైనా.. ఆ కొమ్మ పట్టుకొని మంత్రివర్గం దాకా ఎక్కాలని తెగ పోరాడారు. ఎ�
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
మట్టి, బూడిద రవాణాలో అక్రమాలు జరుగుతున్నవి నిజం అయినందునే తాను తడిబడ్డలతో పోచమ్మ గుడిలోకి వచ్చానని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి స్పష్టం చేశారు. అబద్ధమైతే కాంగ్రెస్ నాయకులు పోచమ్మ గుడిలోకి తడిబట్టలతో �
కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో కూర్చొని మాజీ మంత్రి హరీశ్రావుపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ హెచ్చరించారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా క�
Congress Leaders | మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు
కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పార్టీ నేతల్లో సమన్వయ లోపంతో క్యాడర్లో పూర్తిగా నిరుత్సాహం నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లే లేదనిపిస�
కాంగ్రెస్లో ఉంటూ కొందరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్లో పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో అవసరమైతే స్లీపర్
కాంగ్రెస్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తిట్టాడని షోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో కాంగ్రెస్లో వేడి రాజుకుంది. ఇటీవల ప్యారానగర్ డంప్యార్డు వద్దంటూ జేఏసీ నాయకులు క్య�
Minister Ponnam | మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) పై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్ హెచ్చరించారు.
మక్తల్ మండలం కొండ దొడ్డి వాగులో అదే మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వాగులో ఇసుకను తరలిస్తూ నర్వ మండల కేంద్రంలోని కల్వల...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం మల్కపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలింది.
బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసి పోయినప్పటికీ ఇంకా తామే కార్పోరేటర్ల మన్న ధీమా�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వే పోలీసు బలగాలను మోహరించి సర్వే చేపడుతున్నా రైతుల నుంచి ఆటంకాలు తప్పడంలేదు. సోమవారం నారాయణపేట జిల్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి శివారులో ఆర్ఐ గోపాల్రావు, జూ