నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానికి సమాధానాలను తయారుచేసి, పం
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి కొట్టుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. పోలీసులు వచ్చి �
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్నగర్ డివిజన్ లోని రామ్ నరేశ్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్�
అధికారంలో ఉండి గజ్వేల్ను అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన�
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ కలెక్టరేట్కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆందోళన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు గత 15 నెలలుగా చెప్తున్నది నిజమా? లేక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోని అంశాలు నిజమా? ప్రస�
Congress leaders | రాజకీయ గురువులు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మోసం చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Panchayat Plots | ఊరుకొండ గ్రామపంచాయతీకి చెందిన సర్వే ప్లాట్లను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారని గ్రామ యువత నేతాజీ యువజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
Students | కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఇద్దరు స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు వచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందే డప్పుక�
KCR | కేసీఆర్, కేటీఆర్(KCR), జగదీశ్వర్ రెడ్డి ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న డిమాండ్ చేశారు.
‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలకు కూర్చున్నా తినొచ్చు’ అన్న సామెత కాంగ్రెస్ పాలనకు సరిగ్గా అతుకుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఇలాగే మేలు చేసేలా రంగం సిద్ధమవుతున్నట్టు త
Sangareddy | హలో సార్.. హలో మేడం.. మేము మంత్రి దామోదర రాజనర్సింహ తాలుకా మనషులం మా టిప్పర్లనే అడ్డుకుంటరా.. మాకెవ్వరు అడ్డు చెప్పేది అంటూ మునిపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు.
నిస్సహాయులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారా? ఓ ముఠాగా ఏర్పడి, అసలైన బాధితులకు అందజేయాల్సిన చెక్కులను అక్రమ మార్గంలో సొమ్మ�