Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీపై కాంగ్రెస్ (Congress) పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో ఆ పార్టీ తీరు మారదని దెప్పిపొడిచింది. అ
Alamgir Alam | మనీలాండరింగ్ కేసులో గత నెలలో అరెస్టయిన జార్ఖండ్ కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం ఇవాళ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా జార్ఖండ్ అసెంబ్లీ కాంగ్రెస్ పక్షనేత పదవికి కూడా ఆయన రాజీనామా సమర్ప�
భూపాలపల్లి మండలంలోని రాంపూర్ - కమలాపూర్ గ్రామాల మధ్య ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకుడి ఇన్నోవా కారు బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న ఒకరు మృతిచెందగా, తీవ్ర గాయాలయ్యాయి.
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీకి సంకీర్ణ సర్కారును నడిపే లక్షణాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. ఆయన వచ్చే ఐదేళ్లలో పూర్తికాలం ప్రధానిగా కొనసాగడం సందేహాస్పదమే అని గొగోయ్ వ్యాఖ్య�
YS Sharmila | ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు తన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఆమె ఒక పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పు�
Rahul Gandhi | సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింద�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అమేథీ (Amethi) లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ (Kishori Lal Sharama) కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అభిన�
బీఆర్ఎస్ కార్యకర్త నిర్బంధాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు చేసిన ఆందోళనతో పోలీసులు మెట్టు దిగారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కార్యకర్తకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు.
లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజున బూత్లో చోటుచేసుకున్న ఘటన విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తపై సీఐ దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో బీఆర్ఎస్, ఆదివాస
Zaeerabad | జహీరాబాద్(Zaeerabad) పార్లమెంట్ నియోజకవర్గంలో (Parliament elections) ఓటు వేయడానికి వచ్చిన ఓటరుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్(,Nagesh Shetkar) దాడికి పాల్పడ్డాడు.
Rahul Gandhi | కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు రోజుల్లో ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.