Rahul Gandhi | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నాన్ని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించరాదని పేర్కొన్నారు.
భూమి తగాదా విషయ మై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక ఓ పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెం టనే ఆయనను హైదరాబాద్లోని గాంధీ ద వాఖానకు తరలించారు.
Sachin Pilot | కతువాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ స్పందించారు. జమ్ముకశ్మీర్లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, అతని బంధువులు, అనుచరులాంతా కలిసి మంచిర్యాలను మాఫియాకు అడ్డాగా మారుస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు.
సంగారెడ్డి జడ్పీ సమావేశం వేదికపై కాంగ్రెస్ యువ నాయకుడు ఆసీనుడు కావడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. వైద్�
ఖమ్మం జిల్లా చింతకానిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మండిపడ్డారు.
Renuka Chowdhury | లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం రాహుల్గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రా�
కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే మంగళవారం అకోలా జిల్లా పర్యటనలో పార్టీ కార్యకర్తతో తన బురద కాళ్లను కడిగించుకోవడం విమర్శలకు దారితీసింది.
Bhupinder Hooda | అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల్లో హర్
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాను కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి స్వాగతిస్తూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. మంగళవారం నియోజవకర్గ కాంగ్రెస�
V Hanmanth Rao | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు (V Hanmanth Rao) తీవ్ర అసహనం వెలిబుచ్చారు. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏం ప్రభుత్�
చిన్నారెడ్డి కాళ్ల మీద పడింది. మెయిన్ పరీక్షలకు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2లో రెండు వేలు, గ్రూప్-3లో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ప్రాధేయపడిం