Congress leader arrested | కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒక వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని మరో ఇద్దరితో కలిసి బెదిరించాడు. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ �
Birthday | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా మిర్యాలగూడ(
Baba Siddique | ఎన్సీపీ సీనియర్ నేత, మహరాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సిద్దిఖీ హత్యపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సిద
Atul Londhe Patil | రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, చిన్న పిల్లల నుంచి బడా రాజకీయ నాయకుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అతుల్ లోధీ పాటిల్ విమర్శించారు. మహారాష్ట్ర సర్క�
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ప్రభుత్వ ఉద్యోగాలు పేరుతో దందాలకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన హనుమకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Jairam Ramesh | హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్పై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ను ఈసీఐ వెబ్సైట్ తప్పుదారి పట్టి
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ దళిత కుటుంబంతో ముచ్చటించారు. దళితుడి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబంతో కలిసి వంట చేశారు. ఈ సందర్భంగా ఆ దళితుడి కుటుంబంతో పలు విషయాలు మాట్లాడ
జీహెచ్ఎంసీ ఉద్యోగుల అంతర్గత బదిలీల్లోనూ అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరుతున్నది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్ డీసీ (డిప్యూటీ కమిషనర్) బదిలీ అయిన చ�
ఢిల్లీలో బుధవారం పట్టుబడిన రూ.5,600 కోట్ల డ్రగ్స్ వెనుక ప్రధాన సూత్రధారి అయిన తుషార్ గోయల్ కాంగ్రెస్ నేత అని, ఆయన ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ మాజీ చైర్మన్ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. ‘రాహుల్ ప్రేమ దు�
Jairam Ramesh | త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ సర్కారుపై హర్యనా ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆరోపించింది. మూడ
అసైన్డ్ భూమిలో అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఏకంగా పట్టా పాస్ పుస్తకాలు పొందారు. ఇలా రూ.20 కోట్ల విలువ చేసే రెండెకరాల అసైన్డ్ భూమిని కాజేసేందుకు పక్కాప్లాన్ వేసుకున్నారు.
Sachin Pilot | జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 18 నుంచి అక్టోబర్ 1 వరకు మొత్తం మూడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. హర్యానాలో�
Pawan Khera : సెబీ చైర్పర్సన్పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెబీ చీఫ్ మాధవి పురి బుచ్పై రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంటే తాజాగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు.
AAP MLA | ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం వచ్చిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీమంత్రులపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీమూకల్లా వచ్చి దాడులకు దిగారు.