Bhagwant Mann | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయంపై పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందించారు. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ సీఎం భగవంత్
Priyanka Gandhi | ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఆప్ భారీ ఓటమిని చవిచూసింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) స్పందించారు.
Rahul Gandhi | ఢిల్లీలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అధికార ఆప్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.
Shashi Tharoor | నిరుద్యోగుల (Unemployees) కు ఈ జీరో పన్ను (Zero tax) తో కలిగే ప్రయోజనం ఏమిటని శశిథరూర్ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 75 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, ద్రవ్యోల్బం ఊసు ఎత్తలేదెంద
రైతు భరోసా ఎప్పుడు వెస్తారంటూ ప్రశ్చించిన రైతులను కొట్టడానికి యత్నించాడో కాంగ్రెస్ నేత (Congress Leader). నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు వివిధ గ్రామాల రైతులు పల్లీలను అమ్మేందుకు తీసుకువచ�
కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే మహా కుంభమేళాపై కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ హుస్సేన్ ధాల్వాయి మరోసారి నోరు పారేసుకుని వివాదం సృష్టించారు.
మాజీ కౌన్సిలర్పై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ఓబీసీ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతయ్య దాడి చేసిన సంఘటన నర్సంపేట పట్టణం వడ్డెరకాలనీలో గురువారం సాయం త్రం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉ�
Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీకి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు మధ్య పెద్ద తేడా లేదని, ఇద్దరూ ఇద్దరేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రచార వ్యూహాలు, తప్పుడు వాగ�
Bhatti Vikramarka | మల్లు భట్టి విక్రమార్క.. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడి చివరకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న నాయకుడు.
Sandeep Dikshit | న్యూఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (Shila Dikshit) తనయుడు సందీప్ దీక్షిత్ (Sandeep Dikshit) ఈవీఎంలపై మరోసారి విమర్శలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదని వ్యాఖ్యాన
ఓ వ్యక్తి పదేళ్లక్రితం చనిపోగా.. అదే పేరున్న ఇంకొకరితో ఈ కైవేసీ పూర్తి చేసి.. భూమిని కాజేసే కుట్రకు దిగాడు స్థానిక కాంగ్రెస్ లీడర్ (కౌలుదారు). మరో నాయకుడి అండ దండలు.. రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టా పాస్
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ పరిధిలోని మహాలింగస్వామి ఆలయ భూములను(గుట్టలు) చిట్యాల తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్లు అధికార పార్టీ నాయకులతో కుమ్మకై గ్రామానికి చెందిన ఓ కుటుం బం కబ్జా చేస
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గంగుల కమలాకర్పై నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.