Abhishek Singhvi | గవర్నర్ పదవిని రద్దు చేయాలని లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడని వ్యక్తిని ఏకాభిప్రాయంతో నియమించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. ముఖ్యమంత్రికి సవాల్గా లేదా బెదిరింపుగా మారితే
అదెక్కడో మారుమూలన ఉన్న చెరువు కాదు.. సిటీకి దగ్గరలోనే శ్రీశైలం హైవేను ఆనుకొని ఉన్న 60ఎకరాల చెరువు. అదికాస్తా ఇప్పుడు సగానికి పైగా కుచించుకుపోయింది. దానికి వచ్చే వరద మార్గంలోనూ కాంక్రీట్ జంగల్ వెలసింది.
విజయవాడ జాతీయ రహదారి పక్కన యథేచ్ఛగా అక్రమ నిర్మాణం జరుగుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు లి�
against Congress leader | టీవీలో చర్చ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవమానించారని శివసేన నేత ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
Bangladesh like fate | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై దర్యాప్తునకు ఆదేశించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ను కాంగ్రెస్ పార్టీ నేత తీవ్రంగా హెచ్చరించారు. దర్యాప్తును వెనక్కి తీసుకోకపోతే బంగ్లాదేశ్లో మాదిరిగా గవర్న
Rahul Citizenship | లోక్సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత పౌరసత్వం (citizenship) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ (BJP) నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఢిల�
Congress Leader : హిండెన్బర్గ్ తాజా నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే అన్నారు.
Case Against Congress Leader | ఒక కాంగ్రెస్ నేత కుర్చీని పక్కకు లాగారు. దీంతో తిరిగి కూర్చోబోయిన దళిత మహిళా పోలీస్ అధికారిణి కిందపడింది. ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన నేపథ
Sandeep Dikshit | ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్హోల్లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే �
Jairam Ramesh | బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంలో అంతర్యం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సుంకాన్ని దాదాపు సగానికి తగ్గించడం వెనుక లాజిక్ ఏమున్నదంటూ నిలదీసింది.
Chidambaram | బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ తప్పొప్పుల గురించి మాట్లాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం విమర్శలు చేశారు.