Priyanka Gandhi | ఎన్నికలు భారత్లో జరుగుతుంటే చర్చ పాకిస్థాన్ మీద ఎందుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. పాలక బీజేపీ �
Sam Pitroda: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడో మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు ఆ
Vijay Wadettiwar | మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన విజయ్ వాడెట్టివార్ (Vijay Wadettiwar) సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో హీరోగా నిలిచిన పోలీస్ అధికారి హేమంత్ కర్కరేను క�
హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.
Congress Leader Jeyakumar | కాంగ్రెస్ నేత రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. అయితే ఆయన కాలిన మృతదేహం లభించింది. ఆయనకు చెందిన వ్యవసాయ భూమిలో దీనిని పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కోసం ప్రత్�
Open Inter Exams | హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భూక్యా మంజి నాయక్ భార్య ధీరవత్ నీలా (అలియాస్ భూక్యా నీలా) ఈ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్�
Lok Sabha Elections | దేశంలో ఎక్కడ చూసిన లోక్సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంలో బిజీబీజీగా ఉన్నారు. ఉత్�
అది రక్షకభట నిలయం. బాధితులకు భరోసా కేంద్రం. ఎంతో మంది తమ గోడును పోలీసులకు చెప్పుకోడానికి వస్తుంటారు. కానీ, ఆ పోలీస్స్టేషన్ ఓ కాంగ్రెస్ నాయకుడికి డ్యాన్స్ క్లబ్లా మారింది.
బీసీలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత మోహన్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కో-కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ, నాయీ బ్రహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్
KCR | చేనేత కార్మికులు, రైతులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
Chidambaram | కచ్ఛాతీవు (Katchatheevu) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ప్రశ్నించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కచ�
ECI | బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ల గౌరవా�
Congress Party: ఆదాయపన్ను శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ అమౌంట్ను వసూల్ చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మా