Congress Leader : హిండెన్బర్గ్ తాజా నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే అన్నారు.
Case Against Congress Leader | ఒక కాంగ్రెస్ నేత కుర్చీని పక్కకు లాగారు. దీంతో తిరిగి కూర్చోబోయిన దళిత మహిళా పోలీస్ అధికారిణి కిందపడింది. ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన నేపథ
Sandeep Dikshit | ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్హోల్లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే �
Jairam Ramesh | బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంలో అంతర్యం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సుంకాన్ని దాదాపు సగానికి తగ్గించడం వెనుక లాజిక్ ఏమున్నదంటూ నిలదీసింది.
Chidambaram | బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ తప్పొప్పుల గురించి మాట్లాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం విమర్శలు చేశారు.
Rahul Gandhi | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నాన్ని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించరాదని పేర్కొన్నారు.
భూమి తగాదా విషయ మై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక ఓ పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెం టనే ఆయనను హైదరాబాద్లోని గాంధీ ద వాఖానకు తరలించారు.
Sachin Pilot | కతువాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ స్పందించారు. జమ్ముకశ్మీర్లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, అతని బంధువులు, అనుచరులాంతా కలిసి మంచిర్యాలను మాఫియాకు అడ్డాగా మారుస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు.
సంగారెడ్డి జడ్పీ సమావేశం వేదికపై కాంగ్రెస్ యువ నాయకుడు ఆసీనుడు కావడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. వైద్�
ఖమ్మం జిల్లా చింతకానిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మండిపడ్డారు.