Renuka Chowdhury | లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం రాహుల్గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రా�
కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే మంగళవారం అకోలా జిల్లా పర్యటనలో పార్టీ కార్యకర్తతో తన బురద కాళ్లను కడిగించుకోవడం విమర్శలకు దారితీసింది.
Bhupinder Hooda | అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల్లో హర్
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాను కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి స్వాగతిస్తూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. మంగళవారం నియోజవకర్గ కాంగ్రెస�
V Hanmanth Rao | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు (V Hanmanth Rao) తీవ్ర అసహనం వెలిబుచ్చారు. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏం ప్రభుత్�
చిన్నారెడ్డి కాళ్ల మీద పడింది. మెయిన్ పరీక్షలకు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2లో రెండు వేలు, గ్రూప్-3లో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ప్రాధేయపడిం
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీపై కాంగ్రెస్ (Congress) పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో ఆ పార్టీ తీరు మారదని దెప్పిపొడిచింది. అ
Alamgir Alam | మనీలాండరింగ్ కేసులో గత నెలలో అరెస్టయిన జార్ఖండ్ కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం ఇవాళ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా జార్ఖండ్ అసెంబ్లీ కాంగ్రెస్ పక్షనేత పదవికి కూడా ఆయన రాజీనామా సమర్ప�
భూపాలపల్లి మండలంలోని రాంపూర్ - కమలాపూర్ గ్రామాల మధ్య ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకుడి ఇన్నోవా కారు బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న ఒకరు మృతిచెందగా, తీవ్ర గాయాలయ్యాయి.
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీకి సంకీర్ణ సర్కారును నడిపే లక్షణాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. ఆయన వచ్చే ఐదేళ్లలో పూర్తికాలం ప్రధానిగా కొనసాగడం సందేహాస్పదమే అని గొగోయ్ వ్యాఖ్య�
YS Sharmila | ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు తన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఆమె ఒక పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పు�
Rahul Gandhi | సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింద�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అమేథీ (Amethi) లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ (Kishori Lal Sharama) కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అభిన�