2024 పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదు, ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర’ అని నాలుగేండ్ల కిందటే కేసీఆర్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభ్యులకు ప్రత్యేక అంశాలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించా�
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ తీరు. ఆగస్టు 15 నాటికి అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సర్కారు మాటలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి.
ఓ పక్క వర్షాభావం..మరో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దుబ్బాక నియోజకవర్గ రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ సర్కారు లో కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ కాల్వల ద్వారా దుబ్బాక నియోజకవర్గాన్న�
రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి నట్టేట ముంచింది. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి రుణమాఫీ కోసం ఎంతో ఆశగా ఎద
Sabitha Indra Reddy | వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి స�
KTR | ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
KTR | ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. మీ ప్రభుత్వంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్�