అసలే సీఎం సొంత జిల్లా.. ఇ టీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు కాల్వలయ్యాయి.. ఎక్కడపడితే అక్కడ గుంతలు ప డి వాహనాలకే కాదు నడవడానికి కూడా ఇ బ్బందికర పరిస్థితి ఏర్పడింది.. సాయంత్రం కా గానే ఊళ్లకు చేరుకునే దుస్థి
పంట రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 74,756 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.442 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.
పంట రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు అన్నదాతలకు తోడ్పాటునందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశించారు.
జిల్లాలో 14,510 మంది రైతులకు రూ. 142.58 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదలపై మంగళవారం సమావేశం నిర్�
మొన్న లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తున్నామన్నారు.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే వేలాది మంది రైతులకు మాఫీ వర్తించలేదు. తాజాగా మలి విడుతలో రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి
రెండో విడత పంటరుణమాఫీ అంతా గందరగోళంగానే ఉన్నది. మొద టి విడత ఎలా ఉందో రెండో విడత కూడా అలానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టి రెండో విడతలో కూడా చాలామంది రైతులకు పంటరుణమాఫీ కాలేదు.
MLA Sabitha Indra Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే గ్యాంగ్ రేప్లు, హత్యలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ
రాష్ట్ర ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లే ఆశవర్కర్లను ముం దస్తుగా మట్టెవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశా�
ప్రజలకు పాలన అందించడంలో కాం గ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో ఎనిమిది నెలలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కే
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేర కు పరిగణనలోకి తీసుకోబడుతుంది’ అని కూడా ఉంది. నిజానికి పీఎం సమ్మాన్ కిసాన్ నిధి అనేది రైతుబంధు లాంటి ప�
ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ వేస్తున్న కుప్పిగంతులు చూస్తే చెరపకురా చెడేవు అని పెద్దలు ఎందుకు హితవు చెప్పారో అర్థమవుతుంది. నీరు పల్లమెరుగు అనే నైసర్గిక సూత్రాన�
Harish Rao | రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో హరీశ్రావు మీడియాతో చిట్ చాట్
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ (Free Bus For Woman) సౌకర్యం కల్పిస్తూ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో కానీ.. నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహి�