మెట్రో విస్తరణ విషయంలో గత సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. మొదటి దశలో పూర్తయిన 69 కి.మీ మెట్రో కారిడార్లను నగరం నలుమూలలా విస్తరించేలా.. రెండు, మూడు దశలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే బాధ్�
సాధారణ ప్రజలకు ఎన్నో ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే, గృహజ్యోతి పథకం అర్హులకు అందేనా? అన్న అనుమానాలు అనేకం సామాన్య ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ గందరగోళంగా మారింది. అర్హత ఉన్న రైతులు కూడా రుణమాఫీకి నోచుకోవటం లేదు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడుతూ మెజారిటీ రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల వేటలో పడింది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఒక్కో అంశంపై నాలుక మడతెట్టేసింది. తాజాగా లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) విషయ�
రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతున్నా.. క్షేత్రస్థాయి లో వేల మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని తెలుస్తున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్స్థాయి విద్యా సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఇల్లంద శివారు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస�
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆశ కార్యకర్తలకు నెలకు రూ. 18000లు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడు స్తున్నా పట్టించుకోక మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు �
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన రూ.లక్షలోపు రుణమాఫీపై భద్రాద్రి జడ్పీ సర్వసభ్య సమావేశంలో రగడ జరిగింది. జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన కొత్తగూడెం క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశ�
రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సుమారు రూ.2.5 కో�
కేసీఆర్ సర్కారు హయాంలో జూరాలకు వరద వచ్చిందంటే ఉంద్యాల స్టేజ్-1 పంప్హౌజ్ నుంచి తీలేరు పంప్హాజ్కు నీటిని విడుదల చేసేవారు. గతేడాది ఇదే సమయంలో కోయిల్సాగర్కు కృష్ణమ్మ గలగలా పారింది. ప్రస్తుత కాంగ్రె�
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మండిపడ్డారు.
సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపమే టీ వర్క్. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ప్రస్తుతం ఆవిష్�