రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకం క్షేత్రస్థాయిలో అబాసు పాలవుతున్నది. కాంగ్రెస్ ఆరు హామీల్లో ఒకటైన గృహజ్యోతి వేలాది మంది అర్హుల ఇండ్లల్లో వెలుగులు నింపలేకపోతున్నది. రెండు వందల యూనిట
కాళేశ్వరం జలాల పంపింగ్ ప్రక్రియను ఆగస్టు 2లోగా ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి మోటర్లు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వార్నింగ్కు రేవంత్ సర్కారు తలవంచింది
ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో ఉద్యోగాలిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని కళాకారులు భిక్షమెత్తి నిరసన తెలిపారు. శనివారం సకల కళాసాంస్కృతిక మండలి, తెలంగాణ ఉ
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టే చేసి డిసెంబర్ 9 నుంచి ఉన్న వడ్డీ రైతులపై మోపడంతో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతు సాదు ఆంజనేయులు నుంచి బ్యాంకర్లు రూ.9వేల వడ్డీ కట్టి�
ఎన్నికల సమయంలో మూడు నెలల్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా తమను పట్టించుకోవడం లేదని ఉద్యమ కళాకారులు వాపోయా రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్త
Harish Rao | రాష్ట్రంలో కొనసాగుతున్న కరెంట్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కడిగి పారేశారు. భట్టి విక్రమార్క, నేను ఇద్దరం కలిసి అసెంబ్లీ ముందట ఉన్న గన్
Harish Rao | తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. రేవంత్ పాలనలో ఈ 8 నెలల కాలంలో హత్యలు, అత్యాచారాలు పెరిగ
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో.. నా గొడవ ఎంత ఘోషించిందో అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
గ్రేటర్లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుత
కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్ర వేయాలనే నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఒంటపట్టించుకున్నట్టుగా ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించే గొర్రెల పంపిణీ పథకం నిర్వీర్యానికి ప్రభుత్వ�
రాష్ట్రంలో వెంటనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించిన నేపథ్యంలో కృష్ణయ్య స్పందించారు.
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు.
కులగణన చేయకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ ఆరోపించారు.