చేనేత రంగ సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టిసారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు పవర్లూం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక (జేఎసీ) పిలుపునిచ్చింది.
గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనున్నది.
రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, తెల్లారితే డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉన్నదని మొత్తుకున్నా విన�
ఎన్నికలకు ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్రెడ్డి, గద్దెనెకిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నేతలు బుధవారం అసెంబ్లీలో నిలదీశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతామన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణమని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నదని ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవ�
అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో అబద్ధాలాడేందుకు వెనుకాడట్లేదు నేటి పాలకులు. గొప్పల కోసం అలవికాని హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారు.
స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్న చేనేత రంగం ప్రస్తుతం మళ్లీ సంక్షోభంలోకి వెళ్లింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం చూపుతున్న వివక్షతో మళ్లీ మరణమృదంగం మోగుతున్నది.
బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణాలున్న రైతులందరి ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశామని ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ కార్యకర్తల రుణమాఫీ సంబురాలు కూడా అట్టహాసంగా జరిగాయి. అదే రోజు రైతు వేదికల వ
తొలి విడత జాబితాలో 33,658 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖాతాల్లో ఇబ్బందు లు, సాంకేతిక కారణాలతో జమ కాలేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
రూ.లక్షలోపు రుణమాఫీ అమలవుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి జాబితాను చూసిన తరువాత రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రూ.లక్షలోపు రుణమే ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో ఆ�
“నేను ఇరవై వేల లోన్ తీసుకున్న.. మాఫీ కాలేదు... నా లోన్ రూ.లక్షలోపే ఉన్నది.. లిస్టులో పేరు రాలేదు...లోన్ రెన్యువల్ చేస్తూ వస్తున్న.. అయినా మాఫీ కాలేదు..అన్ని కరెక్టుగా ఉన్నాయి...ఆఫీసర్లను అడిగితే మాకేం తెల్వద�