సమస్యల పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజలకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలు �
సమాజంలో దివ్యాంగులు, వృద్ధులు నిత్యం వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ బాధ్యతను విస్మరిస్తున్నది.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ఫ్లై ఓవర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి, శంకుస్థాపన చేసి, నిర్మాణం పూర్తి చేయడంతో పాటు చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించేందుకు కూడా శక్తి వంచన లేకుండా
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఏ మాత్రమూ చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా మాజీ ఎంపీ కే కేశవరావు శనివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుందని.. రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు.
KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామ
KTR | తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు, ప్రతి గంట.. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటున్నాయి. కరెంట్ కోతలు నిరంతరం విధిస్తుండడంతో అటు అన్నదాతలు, ఇటు ప్ర�
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు మళ్లీ భారత్కు రాబోతున్నది. గతేడాది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా నిర్వహించింది. దేశంలో తొలిసారిగా ఆతిథ్యమిస్తూ ప్రపంచ దేశాల �
రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది.
కాంగ్రెస్ మాటే శిలాశాసనం అంటూ రుణమాఫీపై సంబురాలు చేసిన ప్రభుత్వాన్ని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. గురువారం ఒక్కరోజే లక్షలోపు రుణాలన్నీ మాఫీఅయ్యాయని అదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఎ�