కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలనకు బదులుగా ప్రతీకార (కక్షసాధింపు) పాలన నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీతో జిల్లా రైతాంగానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు ప్రభుత్వం విధించిన నిబంధనలతో సుమారు లక్ష మంది రైతులు నష్టపోగా, మరోవైపు బ్యాంకర్లు పెట్టే కొర్రీలతో అప్�
Harish rao | రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుంది. సర్పంచులు(Sarpanchs) ఏం తప్పు చేశారు. ప్రజలకు సేవ చేయటం తప్పా? వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారు. అలాంటి వారిని అరెస్ట్ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి, ఎమ
MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరును నాలుగు గోడల మధ్య పెట్టలేదని.. అనేక రివ్యూలు చేసి అందరి సమక్షంలో నిర్ణయించిన పేరే ధరణి అని తె
‘రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తాం. ఈ అంశంపై మార్చి 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లకు సర్వీస్ పర్సన్లను నియమిస్తాం.
రుణమాఫీ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. రెండో విడుతలోనూ అర్హులైన వేలాది మందికి నిరాశే మిగిలింది. రెండు విడుతల్లో కలిపి రూ.లక్షన్నర లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.
ప్రభుత్వం చేపట్టిన పంటరుణమాఫీ క్షేత్ర స్థాయిలో గందరగోళంగా మా రింది. మొదట లక్ష లోపు, ఆ తర్వాత రెండో విడ త లక్షన్నరలోపు మాఫీ చేసినట్లు ప్రకటించడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై
రేషన్కార్డు లేదని ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్కు చెందిన యువరైతు గూడ అభినవ్ బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తా�
సెంట్రలైజ్డ్ కిచెన్ విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బుధవా రం హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్ నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.