కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 450 నుంచ�
ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసినా తమ పేర్లు లిస్ట్లో ఎందుకు లేవు? అని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్ను నిలదీశారు.
‘తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట ఎంత డ్రామా చేసిండ్రు..కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేసిండ్రు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ స�
శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇచ్చిన ఎజెండా ఒకటైతే సభలో మరోటి చర్చకు పెడుతున్నారని ఆక్షేపించాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి లేక నేత కార్మికులు జీవనోపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో ఉపాధి లేక, జీవన
ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి రఘునాథపాలెంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ నెల 1వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ క్యాలెండర్ను హడావుడిగా ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు ఏం ఒరుగుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రశ్నించారు.
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందర యువతను వాడుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దారుణంగా మోసగించిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
రైతు రుణమాఫీ గందరగోళంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అర్హత ఉన్న రుణమాఫీ కానీ వారు రూ.లక్ష రుణమాఫీకి కేవలం పదివేలలోపు రుణమాఫీ అయిన వారు పంటల సీజన్లో పొలాలను బీడులుగా పెట్టుకొని బ్యాంకుల చుట్టూ చెప్పులర�
‘అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అడిగితే అరెస్టు చేస్తారా? మా గోడు వినిపించేందుకు అని సెక్రటేరియట్కు వెళ్తుంటే అక్రమంగా అడ్డుకుని స్టేషన్లకు తరలిస్తారా? ఇదేం ప్రజ�