‘తలాపునే పారుతుంది గోదారి... మన బతుకులు ఎడారి’ అని ఉద్యమ సమయంలో గోదావరి నది గురించి ప్రతి ఒక్కరం గుర్తుచేసుకునే వాళ్లమని, కేసీఆర్ తన పాలనలో గోదావరి నదిని సస్యశ్యామలం చేసి జీవనదిలా మార్చారని, నేడు కాంగ్రె
అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన్నీటి గోస పేరుతో ఆయన చేపట్టిన మహా పాదయాత్ర శనివారం స�
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై �
హైదరాబాద్ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో... సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్) 7-10 శాతం తీసివే
కేసీఆర్ ప్రభుత్వంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో ప్రస్తుతం పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొ చ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా అవార్డులన�
అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వకుండా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నదని, వారి ఉసురు తప్పకుండా తగులుతుందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అ�
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ‘అప్పులు ఘనం - అభివృద్ధి శూన్యం’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ‘అప్పుల�
ఆరు గ్యారెంటీలలో భాగంగా నాలుగు పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. జనవరి 26వ తేదీన ఆర్భాటంగా రైతు భరోసా, ఆత్మీ య భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్ల పథక
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇంటింటికీ నల్లాలతో నీటిని సరఫరా చేసిన మిషన్ భగీరథ పథకం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పథకం నిర్వహణపై పర్యవేక్షణ కరువై గ్రామాలకు రోజుల తరబడ�
కొన్ని సాధారణ ప్రభుత్వ ప్రక్రియలు కూడా కాంగ్రెస్ పాలనలో ప్రహసనంగా మారాయి. కారుణ్య నియామకాలు ఆయా శాఖల్లో సర్వసాధారణం. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యం, ప్రమాదం, ఇతర కారణాలతో మరణిస్తే ఆయన కుటుంబ