హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ పదేండ్లు పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా ఈ-రేసును భాగ్యనగరానికి తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాజధాని వైపు చూసేలా చేసింది.
ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతా�
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చట్టం చేసిన కాంగ్రెస్ సర్కారు.. సబ్ప్లాన్ నిధులను ఖర్చుపెట్టే అంశంపై బడ్జెట్లో ఎక్కడా స్పష్టతనివ్వలేదు. ఆయా క్యాటగిరీల వారీగా నిధులను కేటాయిస్తారా? గతంలో మాదిరిగానే గం
బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతన్నలకు నిరాశే మిగిలింది. ఉపాధి లేక బతుకులు ఆగమైన కార్మికులకు సర్కారు ఆపన్నహస్తం అందిస్తుందనుకుంటే మొండిచేయే ఇచ్చింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో చేనేత, మరమ
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వనరుల ప్రాజెక్టులపై నిలువెత్తు నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. ఎలాంటి నిధులు కేటాయించకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాలకు చెందిన రైతులు పంటల
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎంపిక చేసిన పైలట్ గ్రామాలు.. లబ్ధిదారుల జాబితాలు ప్రహసనంగా మారాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపికచేసి లబ్ధిదారులకు నాలుగు పథకాలు వందశాతం అమలు చేస్తామని
మరో మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధి, సూరారం డివిజన్, షాపూర్నగర్లోని ఎంజే గార్డెన్స్�
కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కేయూ పీజీ కళాశాల ఎదుట సీఎం రేవంత్రెడ్�
‘కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను అరకొర అమలు చేసింది. అన్ని వర్గాలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నీళ్లుండి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండగా యాసంగి పంటలు ఎండి రైతులు ఆగమైండ్రు. వారు మర్లబడే రోజొచ్చింది�
ఎన్నికల సమయంలో ప్రజలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని బీఆర్ఎస్ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మండిపడ్డారు. బాన్సువాడలోని బీఆ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉన్నదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో 69 మ�
Anganwadi teachers | ‘ఏరు దాటే దాకా ఓడమల్లన్న.. ఏరు దాటినంక బోడమల్లన్న’ అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నదనే విమ